fbpx
Tuesday, October 22, 2024

Monthly Archives: September, 2020

కరోనా వల్ల డిస్నీ లో భారీ ఉద్యోగాల కోత

కాలిఫోర్నియా : గత డిసెంబర్ లో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా కార్పొరేట్ సంస్థలను అతలాకుతలం చేసింది. ఆర్థికంగానూ తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ సంక్షోభం వల్ల భారీ ఉద్యోగాల...

డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ టీవీ కార్యక్రమంలో ముఖాముఖి

క్లీవ్‌ల్యాండ్, యునైటెడ్ స్టేట్స్: డెమొక్రాటిక్ ఛాలెంజర్ జో బిడెన్ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మంగళవారం అబద్ధాలమనిషి అని ముద్రవేసి, తమ తొలి టెలివిజన్ చర్చను చెడు స్వభావంతో మొదలు పెట్టారు,...

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం

అమరావతి: ఆంధ్రలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతుండడం శుభ సూచకమని, పాజిటివిటీ రేటు కూడా 8.3 శాతానికి తగ్గడం సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికార...

నేడే 28 ఏళ్ళ బాబ్రీ కేసులో తీర్పు

న్యూ ఢిల్లీ: అయోధ్యలోని రామ్ జన్మభూమి స్థలంలో కట్టిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన 28 ఏళ్ల కేసులో తీర్పును లక్నోలోని ప్రత్యేక కోర్టు ఈ రోజు ప్రకటించనుంది. 1992 కూల్చివేత -...

చాలా రోజుల తర్వాత సినిమా వేడుక

హైదరాబాద్: ఒకప్పుడు అంటే కరోనా కి ముందు ఒక సినిమా విడుదల అవుతుంది అంటే ట్రైలర్ రిలీజ్ అని, ఆడియో రిలీజ్ అని, ప్రీ రిలీజ్ అని, సక్సెస్ ఈవెంట్ అని, సక్సెస్...

షూటింగ్ పూర్తి చేసుకున్న అవతార్ 2

హాలీవుడ్: 2009 లో విడుదలై విడుదలైన అన్ని భాషల్లో రికార్డులు నెలకొల్పిన సినిమా అవతార్. దీనికి కొనసాగింపుగా ఈ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మూడు, నాలుగు పార్ట్ లు వాటి విడుదల...

అనధికారికంగా ప్రకటించబడిన మరొక మెగా సినిమా

టాలీవుడ్: సినిమా అంనౌన్సమెంట్స్ అందులో పెద్ద హీరోలు లేదా హీరో, డైరెక్టర్ కాంబినేషన్లు లాంటి అంనౌన్సమెంట్స్ ఎదో ఒక సందర్భాన్ని చూసుకొని ప్రకటిస్తారు, కానీ ఈ మధ్య అనుకోకుండా సోషల్ మీడియాలో పెట్టే...

కీలక ప్రకటన చేసిన సీరం ఇన్స్టిట్యూట్

న్యూఢిల్లీ : సిరమ్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో దేశీయ ఔషద సంస్థలన్నీ వ్యాక్సిన్‌ తయారీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే...

హైదరాబాద్ కు భారీగా నిధులు: కేటీఆర్

హైదరాబాద్‌: హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం గత ఐదు ఏళ్లుగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ప్రగతి నివేదిక...

ఇండియా ఆపరేషన్స్ ని ఆపేసిన అమ్నెస్టీ

న్యూ ఢిల్లీ: అమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది మరియు ఈ నెల మొదట్లో తన ఖాతాలను స్తంభింపజేసిన తరువాత తన సిబ్బందిని విడిచిపెట్టవలసి ఉందని, దాని ప్రతికూల నివేదికలపై ప్రభుత్వం...
- Advertisment -

Most Read