Monthly Archives: October, 2020
కెకెఆర్ కు షాకిచ్చిన చెన్నై సూపర్ కింగ్స్
దుబాయ్: ఈ సీజన్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి మొదటగా నిష్క్రమించిన జట్టు చెన్నై. అయితే నిష్క్రమించిన తరువాత చెన్నై ఇప్పుడు వరుసగా మ్యాచ్ లు గెలుస్తోంది. క్రితం మ్యాచ్లో బెంగళూరును...
పలాస దర్శకుడితో సుధీర్ బాబు సినిమా
టాలీవుడ్: లాక్ డౌన్ కి కొంచెం ముందు వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'పలాస 1978 '. ఈ సినిమా ద్వారా సినిమా అభిమానులనే నుండే కాకుండా ఇండస్ట్రీ పెద్దల నుండి...
మరో సినిమా మొదలుపెట్టిన శౌర్య
టాలీవుడ్: ఈ సంవత్సరం తన సొంత బ్యానర్ లో 'అశ్వద్దామ' సినిమా ద్వారా పలకరించి పరవాలేదనిపించాడు నాగ శౌర్య. కరోనా వల్ల వచ్చిన చాలా సమయాన్ని బాగానే వాడుకున్నట్టున్నాడు. కొత్త సినిమాలు చేయడంలో...
సుమంత్ ‘కపటధారి’ టీజర్
టాలీవుడ్: అక్కినేని హీరో సుమంత్ ప్రస్తుతం చేస్తున్న సినిమా 'కపటధారి'. చాలా కాలంగా సక్సెస్ లేక వెనుకపడి ఈ మధ్యనే 'మళ్ళీ రావా' లాంటి క్లాస్ సినిమా తీసి పరవాలేదనిపించాడు. ఆ తర్వాత...
దేశ రాజధానిలో కరోనా మూడో దశకు?
ఢిల్లీ : దేశ రాజధాని అయిన ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. దీంతో ఢిల్లీలో కరోనా మూడవ దశకు చేరుకున్నట్లు ఉందన్న అభిప్రాయాలపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు....
ఏపీలో విడతల వారీగా పాఠశాలల ప్రారంభం
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతి కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్ 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈ...
స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం కష్టం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణకు దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం...
స్కోచ్ అవార్డుల్లో ఏపీ పోలీసు శాఖ ప్రథమం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. తమ అత్యుత్తమ ప్రతిభతో ‘స్కోచ్’ అవార్డుల్లో సగం కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి దేశంలోనే మొదటి...
ఆక్సిస్ బ్యాంక్ కు 1683 కోట్ల లాభం
ముంబై: జూలై-సెప్టెంబర్ కాలంలో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 1,682.67 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆకస్మిక పరిస్థితులకు అధిక కేటాయింపులు ఉన్నప్పటికీ లాభం వచ్చింది. మార్కెట్ విలువ ప్రకారం దేశంలో మూడవ అతిపెద్ద...
ప్లే ఆఫ్ కి చేరిన తొలి జట్టు ముంబై ఇండియన్స్
దుబాయ్: ముంబై ఇండియన్స్పై ఐదు వికెట్ల పరాజయం పాలైన తరువాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యర్థి బౌలర్లకు ఘనత ఇచ్చాడు మరియు ముంబై "చివరి 5 ఓవర్లలో మంచి...