fbpx
Thursday, February 6, 2025

Monthly Archives: April, 2021

కోల్కత్తాపై ఘన విజయం సాధించిన బెంగళూరు

చెన్నై: ఐపీఎల్‌ మొదలైనప్పటి నుంచి టైటిల్ కోసం పట్టువదలని విక్రమార్కుడి లా ప్రయత్నిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఈ సీజన్‌లో వరుసగా మూడో విజయం తో హ్యాట్రిక్ సాధించింది. ఇప్పటికే రెండు సార్లు...

కోవిడ్ సర్జ్ వల్ల బ్రిటన్ భారతదేశాన్ని రెడ్ లిస్ట్ లో చేర్చింది

లండన్: ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ న్యూ ఢిల్లీ పర్యటనను విరమించుకున్న కొద్ది గంటల తరువాత, అక్కడ కరోనావైరస్ కేసుల విస్తృతి వల్ల బ్రిటన్ భారతదేశంపై కఠినమైన ప్రయాణ పరిమితులను విధించింది. ఆరోగ్య కార్యదర్శి...

మే 1 నుంచి 18 వయసు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌!

న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి యొక్క రెండవ‌ వేవ్‌ రోజురోజుకి విజృంభిస్తోంది. మొదటి దశ కన్నా అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న దీన్ని క‌ట్ట‌డి చేసేందుకు దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పుడు...

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనా పాజిటివ్

న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (88), కోవిడ్-19 కు పాజిటివ్ పరీక్షలు చేసి, ఢిల్లీ ఎయిమ్స్ యొక్క ట్రామా సెంటర్‌లో చేరినట్లు తెలిదింది. జ్వరం నమోదయిన తరువాత కోవిడ్ పరీక్ష...

బ్రేకింగ్: తెలంగాణ సీఎం కీసీఆర్ కు కరోనా పాజిటివ్!

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ రోజు చేయించుకున్న ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో సీఎం కు పాజిటివ్‌ వచ్చింది. ఫాంహౌస్‌లో ఆయన...

గల్లీ రౌడీ: రౌడీయిజంలో నెపోటిజం

టాలీవుడ్: హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సందీప్ కిషన్ ప్రస్తుతం మరో సినిమాని విడుదలకి రెడీ చేసాడు. ఈ మధ్యనే 'A1 ఎక్స్ప్రెస్' అని తన...

ఢిల్లీలో వచ్చే సోమవారం వరకు లాక్డౌన్

న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఈరోజు రాత్రి 10 గంటల నుండి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆరు రోజుల లాక్డౌన్లో ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ప్రకటించారు,...

ఏపీ లో 1 నుంచి 9వ తరగతి వరకు సెలవులు

అమరావతి : దేశంలో కరోనా రోజు రోజుకు తన వ్యాప్తిని విస్తృతంగా పెంచుకుంటూ పొతోంది. రోజుకు 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమొదు అవుతున్నాయి. ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది....

జెఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలు కోవిడ్ వల్ల వాయిదా

న్యూ ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ -19 పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి ప్రవేశ పరీక్ష జెఈఈ (మెయిన్) మూడవ సెషన్ వాయిదా పడినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్...

మార్చి త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం 18%!

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రైవేటు రుణదాత అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏప్రిల్ 17, శనివారం రూ .8,186.51 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో 18.2 శాతం పెరిగి గత...
- Advertisment -

Most Read