చెన్నై: ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి టైటిల్ కోసం పట్టువదలని విక్రమార్కుడి లా ప్రయత్నిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో వరుసగా మూడో విజయం తో హ్యాట్రిక్ సాధించింది. ఇప్పటికే రెండు సార్లు...
లండన్: ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ న్యూ ఢిల్లీ పర్యటనను విరమించుకున్న కొద్ది గంటల తరువాత, అక్కడ కరోనావైరస్ కేసుల విస్తృతి వల్ల బ్రిటన్ భారతదేశంపై కఠినమైన ప్రయాణ పరిమితులను విధించింది. ఆరోగ్య కార్యదర్శి...
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి యొక్క రెండవ వేవ్ రోజురోజుకి విజృంభిస్తోంది. మొదటి దశ కన్నా అత్యంత వేగంగా విస్తరిస్తున్న దీన్ని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
ఇప్పుడు...
న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (88), కోవిడ్-19 కు పాజిటివ్ పరీక్షలు చేసి, ఢిల్లీ ఎయిమ్స్ యొక్క ట్రామా సెంటర్లో చేరినట్లు తెలిదింది. జ్వరం నమోదయిన తరువాత కోవిడ్ పరీక్ష...
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ రోజు చేయించుకున్న ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో సీఎం కు పాజిటివ్ వచ్చింది. ఫాంహౌస్లో ఆయన...
టాలీవుడ్: హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సందీప్ కిషన్ ప్రస్తుతం మరో సినిమాని విడుదలకి రెడీ చేసాడు. ఈ మధ్యనే 'A1 ఎక్స్ప్రెస్' అని తన...
న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఈరోజు రాత్రి 10 గంటల నుండి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆరు రోజుల లాక్డౌన్లో ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ప్రకటించారు,...
అమరావతి : దేశంలో కరోనా రోజు రోజుకు తన వ్యాప్తిని విస్తృతంగా పెంచుకుంటూ పొతోంది. రోజుకు 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమొదు అవుతున్నాయి. ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది....
న్యూ ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ -19 పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి ప్రవేశ పరీక్ష జెఈఈ (మెయిన్) మూడవ సెషన్ వాయిదా పడినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్...
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రైవేటు రుణదాత అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏప్రిల్ 17, శనివారం రూ .8,186.51 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో 18.2 శాతం పెరిగి గత...