హైదరాబాద్: కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్రం కొంచెం మెరుగ్గా ఉందని, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు....
టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో శతాధిక సినిమాలు చేసిన హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ కెరీర్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన 'పెళ్లి సందడి' ఒక మైలు రాయి గా...
న్యూ ఢిల్లీ: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ రాష్ట్రాలకు రూ .400 కు బదులుగా రూ .300 అందించనున్నట్లు సీఈఓ అదార్ పూనవల్లా ఈ రోజు ట్వీట్ చేస్తూ దీనిని "దాతృత్వ...
టాలీవుడ్: సంవత్సరం కన్నా ముందు మొదలైన తెలుగు ఓటీటీ 'ఆహా'. అల్లు అరవింద్ ప్రారంభించిన ఈ ఓటీటీ 100 % తెలుగు కంటెంట్ అనే టాగ్ లైన్ తో ప్రారంభించబడింది. మొదట్లో పాత...
అహ్మదాబాద్: తీవ్ర ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. మంగళవారం ఢిల్లీ తో జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను...
న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్ లో కోవిడ్ భారిగా విజృంభిస్తోంది. రోజుకు దాదాపు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఇటీవల మద్రాస్ హై కోర్టు దేశంలో కరోనా విజృంభణకు అసెంబ్లీ...
న్యూ ఢిల్లీ: భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్, బి .1.617 వేరియంట్ లేదా ఇండియన్ డబుల్ మ్యూటాంట్ స్ట్రెయిన్ను తటస్తం చేసినట్లు వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ...
కోలీవుడ్: ధనుష్ రీసెంట్ గా ఏప్రిల్ 9 న కర్ణన్ అనే సినిమా విడుదల చేసాడు. పరియేఱుమ్ పెరుమాళ్ దర్శకుడు మారి సెల్వరాజ్ రూపొందించిన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించి మరి...
టాలీవుడ్: జనవరి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో థియేటర్ లలో విడుదల అవుతున్న సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పటి వరకు నాలుగు నెలలకి నాలుగు బ్లాక్ బస్టర్ లు వచ్చాయి....