అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ పోస్టాఫీసుల్లో కూడా లభించబోతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు సులభంగా స్టాంప్ పేపర్స్ పొందడానికి వీలుగా పోస్టాఫీసుల్లో కూడా వీటిని అమ్మకానికి అందుబాటులో ఉంచాలని...
టాలీవుడ్: 2020 మిగిల్చిన నష్టాలతో ఈ సంవత్సరం ప్రారంభంలోనే థియేటర్లు తెరుచుకోవడం, జనాలు థియేటర్లకు రావడం మొదలవడంతో సినిమా నిర్మాతలు కూడా ధైర్యం చేసి సినిమాలు విడుదల చేసారు. సంక్రాంతి మొదలుకొని ప్రతి...
టాలీవుడ్: ఈ ఏడాది ఉప్పెన సినిమాతో సినిమా ప్రయాణం ప్రారంబించి మొదటి సినిమాతోనే వంద కోట్ల రికార్డ్ సాధించిన హీరోగా ఘనత సాధించాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా పూర్తవకముందే క్రిష్ దర్శకత్వంలో...
తైవాన్ : ఒక ఘోర రైలు ప్రమాదం తూర్పు తైవాన్లో జరిగి తీవ్ర ప్రాణ నష్టం కలిగించింది. దాదాపు 350 మంది ప్రయాణికులు ఉన్న ఒక రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పడంతో...
టాలీవుడ్: 2020 సంవత్సరం తో మొదటి మూడు నెలలు మినహా మిగతా సంవత్సరం మొత్తం కరోనాతో తుడిచిపెట్టుకుపోయింది. చివర్లో డిసెంబర్ లో ఒకటి రెండు సినిమాలు కొస మెరుపులాగా 2021 సంవత్సరాన్ని ఆరంభించడానికి...
టాలీవుడ్: అక్కినేని నాగార్జున కొంత గ్యాప్ తర్వాత హీరోగా నటించి విడుదల చేయబోతున్న సినిమా 'వైల్డ్ డాగ్'. రేపు ఈ సినిమా థియేటర్లలో విడుదల అవబోతుంది. ఈ సినిమాలో నాగార్జున విజయ్ వర్మ...
కోలీవుడ్: తమిళ హీరో మాధవన్ మణి రత్నం రూపొందించిన 'సఖి' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి తన దగ్గరికి వచ్చిన అన్ని పాత్రలు చేసుకుంటూ హీరోగా, విలన్...
న్యూ ఢిల్లీ: సూపర్ స్టార్ బిరుదుతో కేవలం తమిళ్ మరియు సౌత్ లోనే కాకుండా దేశం మొత్తం అలాగే ఏషియా లోని కొన్ని దేశాల్లో కొన్ని దశాబ్దాలుగా ఫ్యాన్ బేస్ ఉన్న హీరో...
ఐక్యరాజ్యసమితి: యెమెన్కు చేరుకున్న 360,000 మేడ్-ఇన్-ఇండియా కోవిడ్-19 వ్యాక్సిన్ల రవాణా, మొదటి బ్యాచ్లో భాగంగా 1.9 మిలియన్ మోతాదులను ఏడాది పొడవునా అందుకుంటుంది, ఇది "గేమ్ ఛేంజర్" మరియు "మైలురాయి" దేశంలో మహమ్మారికి...
హైదరాబాద్: రిషబ్ పంత్ ఐపీఎల్ 2021 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా నియమితుడైన సంగతి తెలిసిందే. కాగా సమీప భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అని భారత మాజీ...