న్యూఢిల్లీ: వోల్వో ఇండియా, స్వీడన్ కార్ల తయారీ సంస్థ ఉద్యోగుల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో పనిచేసే మగ వాళ్లు కూడా ప్రసూతి సెలవులు తీసుకునేలా అవకాశం కల్పించింది....
అమరావతి: ఏపీలో ఎన్నికల ఫీవర్ ఇంకా పూర్తి కాలెదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 8న నిర్వహించబోతున్నారు. 10వ తేదీన...
ముంబై: బెంచ్మార్క్ సూచికలు 2022 ఆర్థిక సంవత్సరాన్ని బలమైన ప్రాతిపదికన ప్రారంభించాయి, ఇది రోజు యొక్క అత్యున్నత దశలో ముగిసింది, యూరోపియన్ మరియు ఆసియా మార్కెట్లలో ఆకుపచ్చ నుండి సూచనలను తీసుకుంది. బిఎస్ఇ...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరో సారి తన పంజా విసురుతోంది. తాజాగా రోజూ వెయ్యి కి పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాగా ఇటీవల కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఏపీ...
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. నేటి నుంచి ఆర్థిక విషయాల్లో పలు కీలక మార్పులు జరగనున్నాయి. పలు వస్తువుల ధరలు చాలా వరకు పెరగనున్నాయి. వాటి వల్ల చాలా మందిపై ప్రతికూల...
వాషింగ్టన్: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి సమయంలో జరిగిన ఒక తప్పిదం కారణంగా దాదాపు 15 మిలియన్ డోసులకు సరిపడా ఔషధ పదార్థాలు అన్నీ వృథా అయినట్లు...
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు మార్చిలో ఆల్టైమ్ గరిష్ఠంగా రూ .1,23,902 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. నెలవారీ ప్రాతిపదికన జిఎస్టి వసూళ్లు...
న్యూఢిల్లీ: ప్రజలకు ఎలక్ట్రిక్ వాహానాల మీద రోజు రోజుకి దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుంది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలు కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. దేశంలో ఇప్పటికే చాలా...