హాలీవుడ్: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులు ఈరోజు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ జరిగేలా కాకుండా కోవిడ్ కారణంగా ఈ సారి రెండు ప్రదేశాల్లో జరిపారు. అంతే కాకుండా ఈ...
టాలీవుడ్: జనవరి లో థియేటర్ లు తెరుచుకున్న తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా హిట్లు నమోదయ్యాయి. ఇపుడిపుడే పెద్ద హీరోల సినిమాలు మొదలవ్వబోతున్న సమయం లో ఏప్రిల్ లో సెకండ్...
హైదరాబాద్: దేశంలో 45 ఏళ్ల పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకా అందిస్తోంది, అయితే త్వరలో 18-45 ఏళ్ల వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది. కాగా...
చెన్నై: సన్రైజర్స్ తో ఆదివారం తాము ఆడిన మ్యాచ్ ఒక పెద్ద థ్రిల్లింగ్గా అనిపించిందని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ తెలిపాడు. ఈ మ్యాచ్ అసలు సూపర్ ఓవర్ కు వెళ్లే...
న్యూ ఢిల్లీ: ఇటీవలి రోజుల్లో ప్రతిరోజూ 350 మందికి పైగా మరణాలు నమోదవుతుండగా, ఢిల్లీలో చనిపోయినవారిని దహనం చేయడానికి తక్కువ స్థలం ఉంది. ఎంతగా అంటే, కొత్త సదుపాయాలు, తాత్కాలికమైనా, మహమ్మారి బాధితుల...
అమరావతి : ఏపీలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్డౌన్ లేకున్నా ప్రజలు బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న వేళ, ప్రభుత్వం రాష్ట్రం లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత రేషన్...
చెన్నై: మద్రాస్ హైకోర్టు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలను చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించింది. ప్రతిరోజు దేశం మూడు లక్షలకు...
బెంగళూరు: కర్ణాటక రేపు నుండి రెండు వారాల లాక్డౌన్ ప్రకటించింది, 24 గంటల్లో 34,000 కొత్త కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. రాబోయే 14 రోజులకు రేపు రాత్రి 9 గంటల నుంచి రాష్ట్రంలో...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) ఉత్పత్తి కోసం 551 ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతించినందున, భారతదేశంలో 33 ఆక్సిజన్ ప్లాంట్లు ప్రైవేటు రంగంతో సహా ఉన్నాయని, రోజుకు 2,834...