fbpx
Wednesday, February 5, 2025

Monthly Archives: April, 2021

ఏపీ పంచాయతీలకు 17 జాతీయ అవార్డులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ని 17 పంచాయతీలను జారీయ అవార్డులు వరించాయి. దేశంలో అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో...

ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో 25 మంది మృతి

న్యూ ఢిల్లీ: వైద్య ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో గత రాత్రి ఇరవై ఐదు మంది మరణించినట్లు ఆస్పత్రిలో ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. "మాకు ప్రభుత్వం నుండి 3.5...

సీజేఐగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు సీజేఐ గా జస్టిస్ నూతలపాటి వెంటక రమణ ఇవాళ తన బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత సీజేఐ అయిన జస్టిస్‌ బాబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో...

హాలీవుడ్ సినిమా రేంజ్ లో ‘ది బర్త్ 10000 BC ‘

టాలీవుడ్: మనిషి మూలాలు, మానవ మనుగడకి, జీవన విధానానికి బాటలు వేసిన ఆదిమ మానవుడికి సంబందించిన కథ తో ఒక అడ్వెంచరస్ మూవీ గా 'ది బర్త్ 10000 BC ' అనే...

కర్ణాటక లో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

బెంగళూరు: దేశంలో విజృంభిస్తున్న కరోనా కర్ణాటకలో కూడా తన పంజా విసురుతూ రోజుకు 20 వేల కేసులను తాకుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అని చెప్పకుండానే అటువంటి చర్యల వైపు అడుగులు...

ఓటీటీ లో లేటెస్ట్ మూవీస్

టాలీవుడ్: ఫిబ్రవరి మార్చ్ నెలలో విడుదలైన సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ లో విడుదలవుతున్నాయి. ఈ మధ్యనే ఉప్పెన ఓటీటీ లో విడుదలైంది. ఈ వారం లో మార్చ్ లో విడుదలైన మరిన్ని సినిమాలు...

ఆర్‌బిఐ అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ పై ఆంక్షలు

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మరియు డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ను డేటా నిల్వ నిబంధనలను పాటించనందుకు మే 1 నుండి కొత్త దేశీయ కస్టమర్లను చేర్చకుండా...

హిట్ కాంబో రిపీట్ చేయనున్న తమిళ స్టార్ హీరో

కోలీవుడ్: అసలు హీరోగా పనికొస్తాడా అన్న స్టేజ్ నుండి ఆ హీరో సినిమా అంటే ఎదో ప్రత్యేకత ఉంటుంది అనే స్టేజ్ కి ఎదిగాడు తమిళ స్టార్ నటుడు ధనూష్. రెండు నేషనల్...

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణను చేపట్టింది. ప్రజలకు కోవిడ్ లక్షణాలు ఉంటే వాటి ఆధారంగా చేసుకుని ఆస్పత్రులలో అడ్మిట్ చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్‌టీపీసీఆర్‌...

భారత్ జర్మనీ నుండి 23 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల దిగుమతి

న్యూ ఢిల్లీ: కరోనావైరస్ కేసులు భారీగా పెరగడం వల్ల పలు రాష్ట్రాలు వైద్య ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్నందున జర్మనీ నుండి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను విమానంలో తేవాలని రక్షణ...
- Advertisment -

Most Read