అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ని 17 పంచాయతీలను జారీయ అవార్డులు వరించాయి. దేశంలో అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో...
న్యూ ఢిల్లీ: వైద్య ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో గత రాత్రి ఇరవై ఐదు మంది మరణించినట్లు ఆస్పత్రిలో ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. "మాకు ప్రభుత్వం నుండి 3.5...
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు సీజేఐ గా జస్టిస్ నూతలపాటి వెంటక రమణ ఇవాళ తన బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత సీజేఐ అయిన జస్టిస్ బాబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో...
బెంగళూరు: దేశంలో విజృంభిస్తున్న కరోనా కర్ణాటకలో కూడా తన పంజా విసురుతూ రోజుకు 20 వేల కేసులను తాకుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అని చెప్పకుండానే అటువంటి చర్యల వైపు అడుగులు...
టాలీవుడ్: ఫిబ్రవరి మార్చ్ నెలలో విడుదలైన సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ లో విడుదలవుతున్నాయి. ఈ మధ్యనే ఉప్పెన ఓటీటీ లో విడుదలైంది. ఈ వారం లో మార్చ్ లో విడుదలైన మరిన్ని సినిమాలు...
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అమెరికన్ ఎక్స్ప్రెస్ మరియు డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ను డేటా నిల్వ నిబంధనలను పాటించనందుకు మే 1 నుండి కొత్త దేశీయ కస్టమర్లను చేర్చకుండా...
కోలీవుడ్: అసలు హీరోగా పనికొస్తాడా అన్న స్టేజ్ నుండి ఆ హీరో సినిమా అంటే ఎదో ప్రత్యేకత ఉంటుంది అనే స్టేజ్ కి ఎదిగాడు తమిళ స్టార్ నటుడు ధనూష్. రెండు నేషనల్...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణను చేపట్టింది. ప్రజలకు కోవిడ్ లక్షణాలు ఉంటే వాటి ఆధారంగా చేసుకుని ఆస్పత్రులలో అడ్మిట్ చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్...
న్యూ ఢిల్లీ: కరోనావైరస్ కేసులు భారీగా పెరగడం వల్ల పలు రాష్ట్రాలు వైద్య ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్నందున జర్మనీ నుండి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను విమానంలో తేవాలని రక్షణ...