న్యూఢిల్లీ: పరిశోధన అవసరమని సూచిస్తే కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్ కోసం రూపొందించిన కోవిషీల్డ్ వెర్షన్ను పరిగణనలోకి తీసుకోవచ్చని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనావాలా ఈరోజు తెలిపారు. ఒమిక్రాన్...
న్యూఢిల్లీ: భారత ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ సంస్థ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్బీఐ పెద్ద షాకిచ్చింది. ఒత్తిడితో కూడిన ఆస్తుల విక్రయం, ఫ్రాడ్ కేసులను వర్గీకరించడంలో లోపాలతో పాటుగా...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అర్ధరాత్రి నుంచి కొత్త రూల్స్ను విడుదల చేసింది. ఓమిక్రాన్ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు మరియు యూటీలతో ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి జరిగిన ఉన్నత...
హైదరాబాద్: భారత దేశ ప్రముఖ సినీ గేయ రచయిత అయిన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇవాళ మరణించారు. గడచిన కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న...
న్యూఢిల్లీ: గతేడాది తొలి కోవిడ్ తరంగం దేశాన్ని తాకినప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలను నియంత్రించడంలో భారత్ ఆలస్యం చేసిందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉదయం కేంద్ర ప్రభుత్వానికి పదునైన రిమైండర్గా...
న్యూయార్క్: ప్రపంచ దిగ్గజ సోషల్ మీడియాల్లో ఒకటైన ట్విట్టర్ కు సీఈవోగా పనిచేస్తున్న జాక్ డొర్సీ తన పదవి నుండి వైదొలిగారు. కాగా ఈ పదవికి భారత సంతతి వ్యక్తి అయిన పరాగ్...
న్యూ ఢిల్లీ: దక్షిణాఫ్రికాలోని వైద్యులు, 'ఓమిక్రాన్' అనే కొత్త కరోనావైరస్ వేరియంట్ ను కనుగొన్నాక వారు కోవిడ్-19 రోగులపై ఈ కొత్త జాతి యొక్క లక్షణాలను అధ్యయనం చేస్తున్నారు. వారి సూచనల మేరకు...
జెనివా: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ఇప్పుడు యావత్ ప్రపంచానికి పెను ముప్పు వాటిల్లబోతుందని, ఈ పరిణామలు కూడా చాలా తీవ్రంగా ఉండబోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అందరినీ...
కాంపూర్: భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మొత్తానికి డ్రాగా ముగిసి భారత్ క్రికెట్ అభిమానులను నిరాశ పరిచింది. గెలుపు ఖాయం అనుకున్న భారత్ కు ఒక్క వికెట్ వల్ల గెలుపు...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి లో తొలిసారి మైనారిటీ మహిళ చోటు సంపాధించింది. వైసీపీ ఎమ్మెల్సీ అయిన జకియా ఖానమ్ ఏపీ శాసనమండలికి డిప్యూటీ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....