సిడ్నీ: గడచిన కొన్ని రోజులుగా శాంతించిన కరోనా వైరస్ మళ్ళీ తన ఉధృతి క్రమంగా పెంచుతోంది. తాజాగా యూరప్ దేశాల్లో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో...
చెన్నై: మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ సోమవారం తనకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని, ఆసుపత్రిలో చేరారని చెప్పారు. "నేను అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత నాకు...
కోల్కతా: న్యూజిలాండ్ తో జరిగిన 3వ టీ20 మ్యాచ్ నామమాత్రమే అయినా టీమిండియా నిర్లక్ష్యం వహించకుండా చెలరేగింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్లో టీమిండియా న్యూజిలండ్ పై ఏకంగా 73...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద మూడు రాజధానుల బిల్లును అనేక వర్గాల నుండి భారీ ప్రతిఘటనను ఎదుర్కోవడంతో ఉపసంహరించుకుంది. ప్రతిపాదిత చట్టంపై రెండేళ్లుగా దక్షిణాది రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్లో కార్యనిర్వాహక...
హైదరాబాద్: ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ మృతి చెందిన తెలంగాణ 750 మంది రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున...
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ విలక్షణ నటుడు అయిన కైకాల సత్యనారాయణ గత నెలలో కిందపడి అస్వస్థతకు గురయిన సంగతి విదితమే. కాగా ఇప్పుడు ఆయన మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
తీవ్ర అనారోగ్యంతో ఆయన...
న్యూఢిల్లీ: భారత దేశంలో అత్యంత స్వచ్ఛమైన నగగాల జాబితాలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఈసారి కూడా తొలి స్థానం దక్కించుకుంది. దేశంలోనే తొలి స్వఛ్ఛ నగరంగా ఇండోర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం...
ముంబయి: ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా మధ్య డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు లేవని బాంబే హైకోర్టు ఈరోజు విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వారిద్దరి మధ్య జరిగిన...
రాంచీ: న్యూజిలాండ్తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది, అలాగె ఈ గెలుపుతో సిరీస్ ను కూడా సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్...
న్యూయార్క్: యాపిల్, ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ విషయమై ఒక కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల వర్క్ హోమ్ కే పరిమితమైన తమ...