న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడాది కాలంగా సాగుతున్న భారీ రైతు నిరసనలకు కేంద్రంగా ఉన్న మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రధాని...
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీపై ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ భారీగా ఆదరణ పెరుగుతుంది. ఇలా క్రిప్టోకరెన్సీను బాగా ఆదరిస్తోన్న దేశాల్లో భారతదేశం కూడా ముందు స్థానాల్లో ఉంది. కాగా దేశంలో దాదాపు 10 కోట్ల మంది పైగానే...
జైపూర్: న్యూజిలాండ్ తో జరుగుతున్న 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ తొలి మ్యాచ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ధాటిగా బ్యాటింగ్ కొనసాగించినప్పటీకీ...
లక్నో: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉత్తరప్రదేశ్లో సుల్తాన్పూర్ జిల్లా కర్వాల్ ఖేరీ వద్ద పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను ఘనంగా ప్రారంభించారు. యూపీ ప్రభుత్వం మొదలు పెట్టిన అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులలో...
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్కు చెందిన 13 ఏళ్ల బాలిక మురికి పులకిత హస్వి ఇటీవల ఆఫ్రికా దేశంలోని అన్నింటికంటే ఎత్తయిన పర్వతమయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహణ చేసింది. ఈ నేపథ్యంలో పులకిత...
జెనీవా: యుఎస్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్ మంగళవారం తన రాబోయే యాంటీవైరల్ కోవిడ్ -19 మాత్రను ప్రపంచంలోని అతి తక్కువ సంపన్న దేశాలలో మరింత చౌకగా అందుబాటులో ఉంచడానికి ఒక ఒప్పందాన్ని ప్రకటించింది....
తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీ నుండి అతి భారీ మోస్తరులో కురుస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు తిరుమల నడక దారిలో వర్షపు నీరు భారీగా చేరి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో...
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం 2024-2031 మధ్యకాలంలో ఐసీసీ పురుషుల వైట్-బాల్ ఈవెంట్ల యొక్క 14 ఆతిథ్య దేశాలను ధృవీకరించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తిరిగి వచ్చింది మరియు 2025లో పాకిస్థాన్ ఈ...
దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. దుబాయ్ లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై అధ్బుతంగా పోరాడి గెలిచింది ఆస్ట్రేలియా. న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని...
న్యూఢిల్లీ: ఎస్బీఐ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. తమ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అన్ని ఈఎంఐ లావాదేవీలకు ఇక పై ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పన్నుకు లోబడి...