చెన్నై: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి అయిన మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో కొత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ లో రూ.150 కోట్లను ఆర్జించిన తొలి క్రికెటర్గా మిస్టర్ మహేంద్ర...
న్యూ ఢిల్లీ: కోవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం రూ .35,000 కోట్లు కేటాయించడం, మరింత సహకారం అందించడానికి నిబద్ధత ఈ మహమ్మారిని అంతం చేయడానికి మరియు ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయడానికి సహాయపడుతుందని...
వాషింగ్టన్: యూఎస్ కు నూతన అధ్యక్షడిగా ఎంపికై బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్, తన జట్టులో మహిళలకు, మరీ ముఖ్యంగా భారతసంతతి కి చెందిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు చాలా...
టాలీవుడ్: 'వెన్నెల', 'ప్రస్ధానం', 'ఆటో నగర్ సూర్య' లాంటి సినిమాలు రూపొందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవా కట్ట. ఈ సారి మరో సారి తన పెన్ పవర్ చూపించడానికి...
టాలీవుడ్: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు 'నవీన్ పోలిశెట్టి'. ప్రస్తుతం ఈ హీరో తన రెండవ ప్రయత్నంగా 'జాతి రత్నాలు' అనే సినిమాలో నటిస్తున్నాడు....
కోలీవుడ్: కోలీవుడ్ హీరో కార్తీ తమిళ్ లో ఎంత పాపులారిటీ ఉందో తెలుగులో కూడా అంత పాపులారిటీ ఉంది. తన సినిమాలు తమిళ్ కి సమానంగా ఇక్కడ ఆడుతాయి. తన బ్రదర్ సూర్య...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లో కాటన్పై 10 శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపుతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తుల ధరలు మరింత పెరగనున్నాయి....
న్యూ ఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సమర్పించిన కేంద్ర బడ్జెట్లో పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యవసాయ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ఒక భాగం చేర్చబడింది. కోవిడ్-19 మహమ్మారి...
హైదరాబాద్: నిన్న అనగా ఆదివారం పోలియో చుక్కలు వేయించిన కొద్ది నిమిషాలకే ఒక 3 నెలల పసిపాప మరణించింది. ఈ ఘటన తెలంగాణ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని శంభీపూర్లో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టకు...
అమరావతి: ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2021-22 సంవత్సరానికి గాను కేంద్రం ప్రవేశపెట్టిన...