fbpx
Monday, May 5, 2025

Yearly Archives: 2021

సంపాదనలో తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు

చెన్నై: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి అయిన మహేంద్ర సింగ్‌ ధోనీ ఖాతాలో మరో కొత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్‌ లో రూ.150 కోట్లను ఆర్జించిన తొలి క్రికెటర్‌గా మిస్టర్‌ మహేంద్ర...

వ్యాక్సిన్ల కోసం భారీ బడ్జెట్ లో కేటాయింపు

న్యూ ఢిల్లీ: కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల కోసం రూ .35,000 కోట్లు కేటాయించడం, మరింత సహకారం అందించడానికి నిబద్ధత ఈ మహమ్మారిని అంతం చేయడానికి మరియు ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయడానికి సహాయపడుతుందని...

నాసా తాత్కాలిక చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా భవ్యా లాల్

వాషింగ్టన్‌: యూఎస్ కు నూతన అధ్యక్షడిగా ఎంపికై బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌, తన జట్టులో మహిళలకు, మరీ ముఖ్యంగా భారతసంతతి కి చెందిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు చాలా...

జూన్ లో సాయి తేజ్ పొలిటికల్ థ్రిల్లర్

టాలీవుడ్: 'వెన్నెల', 'ప్రస్ధానం', 'ఆటో నగర్ సూర్య' లాంటి సినిమాలు రూపొందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవా కట్ట. ఈ సారి మరో సారి తన పెన్ పవర్ చూపించడానికి...

జాతిరత్నాలు: జస్టిస్ బల్వంత్ చౌదరి గా హాస్య ‘బ్రహ్మ’

టాలీవుడ్: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు 'నవీన్ పోలిశెట్టి'. ప్రస్తుతం ఈ హీరో తన రెండవ ప్రయత్నంగా 'జాతి రత్నాలు' అనే సినిమాలో నటిస్తున్నాడు....

కార్తీ ‘సుల్తాన్’ టీజర్

కోలీవుడ్: కోలీవుడ్ హీరో కార్తీ తమిళ్ లో ఎంత పాపులారిటీ ఉందో తెలుగులో కూడా అంత పాపులారిటీ ఉంది. తన సినిమాలు తమిళ్ కి సమానంగా ఇక్కడ ఆడుతాయి. తన బ్రదర్ సూర్య...

బడ్జెట్ 2021 ప్రకటన తర్వాత ధరలు పెరిగే, తగ్గే జాబితా

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు‌ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్‌లో కాటన్‌పై 10 శాతం కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తుల ధరలు మరింత పెరగనున్నాయి....

వ్యవసాయ ఇన్ఫ్రా సెస్ పెట్రోల్‌పై రూ .2.5, డీజిల్‌పై రూ.4

న్యూ ఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యవసాయ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ఒక భాగం చేర్చబడింది. కోవిడ్-19 మహమ్మారి...

పోలియో చుక్కలు వేసిన కాసేపటికే మరణించిన చిన్నారి

హైదరాబాద్‌: నిన్న అనగా ఆదివారం పోలియో చుక్కలు వేయించిన కొద్ది నిమిషాలకే ఒక 3 నెలల పసిపాప మరణించింది. ఈ ఘటన తెలంగాణ దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని శంభీపూర్‌లో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టకు...

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం

అమరావతి: ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2021-22 సంవత్సరానికి గాను కేంద్రం ప్రవేశపెట్టిన...
- Advertisment -

Most Read