లండన్: దుబాయ్ నుండి లండన్ వెళ్లే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానయాన మార్గాన్ని మూసివేస్తూ బ్రిటన్ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మరియు బయటికి నేరుగా ప్రయాణీకుల...
ముంబై : ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, మరియు రానున్న బడ్జెట్ అంచనాల మధ్య దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ట్రేడింగ్ మొదటి నుంచే...
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికాలో హెచ్4 వీసాలు ఉన్నవారికి పని అనుమతిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ మార్చారు. బైడెన్ ఈ నిర్ణయం వల్ల భారతీయ...
న్యూఢిల్లీ: ఈ దశాబ్దంలో నేడు తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు కోవిడ్ సంబంధిత నిబంధనలతో కొలువు దీరిని ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమయ్యింది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశలో ఎన్నికలు జరగబోతున్నాయి....
న్యూఢిల్లీ: దేశంలో జరిగిన కరోనా వైరస్ సంక్షోభం, వాక్సినేషన్ ప్రక్రియ, మరియు మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలోని తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మొదలయ్యాయి. కోవిడ్-19...
టాలీవుడ్: అక్కినేని హీరో సుశాంత్ హీరో గా నిలదొక్కుకోవడానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. చి.ల.సౌ అనే సినిమా ద్వారా మొదటి హిట్ కొట్టిన ఈ హీరో 'అల వైకుంఠపురం లో' ఒక పాత్రలో...
టాలీవుడ్: దగ్గబాటి రానా , సాయి పల్లవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా విరాట పర్వం. శ్రీ విష్ణు తో 'నీది నాది ఒకే కథ' సినిమా రూపొందించిన వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ...
టాలీవుడ్: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ హీరో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో 'గని' అనే సినిమా సిద్ధం చేసాడు. బాక్సింగ్ నేపధ్యం లో...