fbpx
Friday, March 21, 2025

Yearly Archives: 2021

ప్రభాస్ సరసన శృతి హాసన్

టాలీవుడ్: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలని ప్లాన్ చేసాడు. అందులో కే.జి.ఎఫ్ సినిమా తో అందరి దృష్టిని ఆకర్షించిన 'ప్రశాంత్ నీల్' దర్శకత్వం లో 'సలార్' అనే సినిమా...

‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటించిన బన్నీ

టాలీవుడ్: 'అల వైకుంఠపురం లో' ఇచ్చిన సక్సెస్ తర్వాత బన్నీ తనకి మొదటి హిట్ ఇచ్చిన సుకుమార్ తో కలిసి 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని ఎలా...

5జి రోల్అవుట్ కి సిద్దమంటున్న ఎయిర్టెల్!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని వాణిజ్య నెట్‌వర్క్ ద్వారా లైవ్ 5 జి సేవలను విజయవంతంగా ప్రదర్శించిన తొలి టెల్కోగా ఎయిర్‌టెల్ గురువారం ప్రకటించింది. రిలయన్స్ జియోను తోసుకొని, న్యూ ఢిల్లీకి చెందిన టెల్కో, నాన్-స్టాండలోన్...

100 బిలియన్‌ డాలర్లకు చేరనున్న ఈ-కామర్స్‌

న్యూఢిల్లీ: భారత దేశంలో రానున్న మూడు నాలుగేళ్లలో దేశీయ ఈ-కామర్స్‌ పరిశ్రమ దాదాపు 90-100 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. భారత్ లో కరోనా రాక ముందు ఈ-కామర్స్‌ వృద్ధి రేటు 26-27 శాతం...

రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ: 16 పార్టీలు

న్యూఢిల్లీ : పార్లమెంట్ లో బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం కానున్న సందర్భంగా రేపు ఉభయసభలను ఉద్దేశించి భారత ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి‍ రామ్‌నాథ్‌ కోవింద్‌ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు దేశంలోని 16 పార్టీలు...

హెచ్-1బీ హోల్డర్ భాగస్వామి పని చేయొచ్చు

వాషింగ్టన్: హెచ్ -1 బి వీసా ఉన్నవారిలో తక్షణ కుటుంబ సభ్యులకు (జీవిత భాగస్వామి మరియు 21 ఏళ్లలోపు పిల్లలు) యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) హెచ్ -4 వీసా...

ఫేస్ బుక్ ఫేక్ ఐడీలతో మోసగాళ్ళు, జాగ్రత్త

ప్రకాశం: ప్రస్తుత కాలంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ దాదాపు ఫేస్‌బుక్‌లో అకౌంట్ కలిగి‌ ఉంటారు. మారుతున్న కాలంతో పాటు యువత ఇంటర్నెట్‌ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాను ప్రతి పనిని పంచుకోవడానికి...

దేశంలో సెంచరీ దాటేసిన పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ: దేశంలో వాహన వినియోగదారులకు ఇంధన ధరలు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు రికార్డులను తిరగరాస్తూ వెళ్తున్న లీటరు పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో...

తెలంగాణ పీఆర్‌సీ నివేదికపై మండిపడ్డ ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ మూలవేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫారసు చేసింది. 2018 జూలై 1 నుంచి...

ఏపీలో నిత్య ప్రక్రియగా ఇళ్ళ స్థలాల మంజూరు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అనే ప్రక్రియలు నిరంతర కార్యక్రమాలు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఇంటి...
- Advertisment -

Most Read