ముంబై / బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య దశాబ్దాల నాటి సరిహద్దు వివాదం ఇరు రాష్ట్రాల మధ్య వాదనలు మరియు ప్రతివాదాలతో బుధవారం రాజకీయ కలహాల తుఫానుగా మారింది. విభేదాలు పరిష్కారమయ్యే వరకు...
న్యూఢిల్లీ: భారత ఐటీ సర్వీసెస్ దిగ్గజం అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు (టీసీఎస్) మరో అరుదైన కీర్తి లభించింది. ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన ఐటీ సర్వీసెస్ బ్రాండ్స్లో మూడవ స్థానాన్ని కైవసం...
న్యూ ఢిల్లీ: సినిమా హాళ్లు, థియేటర్లు అధిక ఆక్యుపెన్సీతో పనిచేయడానికి అనుమతించనున్నట్లు కేంద్రం తన సవరించిన కరోనావైరస్ మార్గదర్శకాలలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా రోజువారీ కోవిడ్ సంఖ్యలు క్రమంగా క్షీణించిన సందర్భంగా జారీ చేయబడిన...
విశాఖ: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు నాలుగు విడతల్లో జరగున్న సంగతి తెలిసిన విషయమే. కాగా విశాఖ జిల్లాలో తొలి విడత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల...
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 ప్లేయర్ వేలం ఫిబ్రవరి 18 న చెన్నైలో జరుగుతుందని ఐపిఎల్ బుధవారం ట్వీట్ చేసింది. గతేడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఐపిఎల్ 2020...
టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక స్టేజ్ లో ఫ్యాక్షన్ సినిమాలు, ఒక స్టేజ్ లో లవ్ స్టోరీలు, ఒక స్టేజ్ లో థ్రిల్లర్లు, ఒక స్టేజ్ లో కామెడీ థ్రిల్లర్లు...
కోలీవుడ్: తెలుగులో గద్దల కొండ గణేష్ సినిమాకి మాతృక అయిన జిగర్తాండ సినిమాలో విలన్ గా నటించి నేషనల్ అవార్డు పొందిన నటుడు బాబీ సింహ. తెలుగు లో కూడా డిస్కో రాజా...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్లో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థలైన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం కలెక్టర్లు మరియు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు....
భువనేశ్వర్: గత సంవత్సరం మార్చి లో భారత్ పై ప్రభావం చూపడం మొదలుపెట్టిన కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. ఒక వైపు కేసులు తగ్గడం మరో వైపు వ్యాక్సిన్ వచ్చిందన్న శుభవార్త తో...
న్యూఢిల్లీ: కొన్ని నెలలుగా బ్రిటన్ లో కొత్తగా కనిపించి కలవరపెట్టిన కొత్త స్ట్రెయిన్ ఇంకా కలవర పెడుతోంది. కాగా కొత్త రకం కరోనా వైరస్ కేసులో భారత్లో పెరుగుతున్న నేపథ్యంలో కోవాక్సిన్ టీకా...