టాలీవుడ్: మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ ఉప్పెన అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే సమయం లో కరోనా కారణంగా సినిమా వాయిదా...
టాలీవుడ్: ప్రస్తుతం ఏ సినిమా గురించి అప్ డేట్ వచ్చినా, టీజర్స్ వచ్చినా, ఏవైనా ఇంటర్వూస్ వచ్చినా వాటిపైన సోషల్ మీడియా లో మీమ్స్ పేరుతో ట్రోల్ల్స్ చేస్తుంటారు. ఇది వరకు కొన్ని...
టాలీవుడ్: సెన్సిబుల్ కథలు, సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తియ్యడం లో స్పెషలిస్ట్ అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రస్తుతం రాబోతున్న సినిమా 'లవ్ స్టోరీ'. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న...
టాలీవుడ్: టాలీవుడ్ నుండి ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR . బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, టాలీవుడ్ టాప్ హీరోలు రామ్...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలజ్ విషయంలో పూటకో సంచలనాలు, ఉట్కంఠ రూపంలో ఎప్పుడూ ఏ ఎన్నికలకు లేని ప్రాచుర్యం పొందుతోంది. ఎస్ఈసీ పట్టు ఒక వైపు, రాష్ట్ర ప్రభుత్వ...
లండన్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యుటిసి) ప్రారంభ ఎడిషన్ ఫైనల్ ఇప్పుడు జూన్ 18 నుండి 22 వరకు జూన్ 23 రిజర్వ్ డేగా జరగనుంది. డిసైడర్ మొదట జూన్ 10 నుండి...
న్యూ ఢిల్లీ: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణంతో సత్కరించినట్లు ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. ప్రముఖ...
న్యూఢిల్లీ: వైరస్ కేసులు తగ్గడం మరియు వ్యాక్సిన్ రోల్-అవుట్ జరగడం వల్ల మరియు రాబోయే ఫెడరల్ బడ్జెట్లో మరింత ఉద్దీపన వైపు దృష్టి సారించడం వంటి రికవరీ మూలంగా ఉన్నట్లు సంకేతాలు చూపించాయి....
న్యూ ఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా, వచ్చే నెలలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. "అహం యుద్ధంలో" చిక్కుకోవటానికి కూడా కోర్టు...
గుంటూరు : కోవిడ్ వ్యాక్సిన్ వికటించి బ్రెయిన్ డెడ్ అయ్యిన ఆశా వర్కర్ విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ వల్లే మరణించిందని ఇంకా నిర్ధారణ అవలేదని ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని...