fbpx
Wednesday, March 19, 2025

Yearly Archives: 2021

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ముహుర్తం ఫిబ్రవరి 11

హైదరాబాద్‌: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కొత్త మేయర్‌ ను ఎన్నుకునేందుకు ముహూర్తం నిర్ణయించబడింది. ఫిబ్రవరి 11న నూతన మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికకు సంబంధించి...

ఎన్నికల నిర్వహించే పరిస్థితి లేదని ఎస్ఈసికి సీఎస్ లేఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏ మాత్రం లేదని ఏపీ నూతన సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు సీఎస్‌ రాసిన లేఖలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల...

టిక్‌టాక్ గేమ్ వల్ల 10 ఏళ్ల అమ్మాయి మరణం

రోం, ఇటలీ: వీడియో షేరింగ్ నెట్‌వర్క్ టిక్‌టాక్‌లో "బ్లాక్అవుట్ ఛాలెంజ్" లో పాల్గొన్న 10 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు మరణించినట్లు ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తులో తెలిపారు. బాలిక తన సెల్‌ఫోన్‌తో తన కుటుంబ...

టీమిండియా తో జాగ్రత్తగా ఉండమని స్వాన్ హెచ్చరిక

లండన్‌: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత జట్టు ఆసీస్ ను 2-1తో ఓడించి రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియాకు అభిమానులు ఘన స్వాగతాం పలికారు....

వాట్సాప్ లాంటి ఫీచర్లు సిగ్నల్ యాప్ లో కూడా!

న్యూఢిల్లీ: ప్రముఖ మేసేజింగ్‌ ప్లాట్‌ఫారం ‌వాట్సాప్‌లో కొత్త నిబంధనలు, గోప్యతా విధానాల మార్పుల ఆందోళనల మధ్య మరో మెసేజింగ్‌ యాప్‌ సిగ్నల్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. దేశీయంగా వాట్సాప్‌కు ప్రత్యర్థిగా దూసుకొస్తున్న...

గుర్గావ్ లో వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి

న్యూ ఢిల్లీ: గత శనివారం కోవిషీల్డ్ కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న గుర్గావ్‌లోని 56 ఏళ్ల హెల్త్‌కేర్ వర్కర్ ఈ రోజు తెల్లవారుజామున మరణించారు. మరణానికి కారణం ఇంకా తెలియరాలేదని, ఆమె మృతదేహాన్ని శవపరీక్ష...

ఎలాన్ మస్క్ చాలెంజ్: ప్రైజ్ మనీ 750 కోట్లు

వాషింగ్టన్‌: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ వాటి వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అభివృద్ది మోజులో పడి మన ముందు ఉన్న ప్రకృతిని పట్టించుకోవడం లేదు. పూడ్చలేని నష్టం వాటిల్లిన తర్వాత కళ్లు...

యూపీఐ పేమెంట్స్ రాత్రి సమయంలో చేయకండి

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ యుపీఐ ప్లాట్‌ఫాం ద్వారా చేసేవారికి ఒక ముఖ్యమైన గమనిక. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యుపీఐ ప్లాట్‌ఫాం అప్‌గ్రేడేషన్ కార్యక్రమంలో భాగంగా రాబోయే కొన్ని రోజులు పాటు...

డిసెంబర్ లాభాలతో 15% పెరిగిన జెకె టైర్ షేర్లు

న్యూఢిల్లీ: 2020 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బలమైన ఆదాయాన్ని నమోదు చేసిన తరువాత టైర్ తయారీదారు జెకె టైర్ ఇండస్ట్రీస్ షేర్లు 15.4 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి 133.40...

ఏపీలో వింత వ్యాధిపై సమీక్ష నిర్వహించిన సీఎం

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లలో వెలుగుచూసిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలపై శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
- Advertisment -

Most Read