హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్ఎంసీ కొత్త మేయర్ ను ఎన్నుకునేందుకు ముహూర్తం నిర్ణయించబడింది. ఫిబ్రవరి 11న నూతన మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ను ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు సంబంధించి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏ మాత్రం లేదని ఏపీ నూతన సీఎస్ ఆదిత్యనాథ్దాస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్కు సీఎస్ రాసిన లేఖలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల...
రోం, ఇటలీ: వీడియో షేరింగ్ నెట్వర్క్ టిక్టాక్లో "బ్లాక్అవుట్ ఛాలెంజ్" లో పాల్గొన్న 10 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు మరణించినట్లు ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తులో తెలిపారు. బాలిక తన సెల్ఫోన్తో తన కుటుంబ...
లండన్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత జట్టు ఆసీస్ ను 2-1తో ఓడించి రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియాకు అభిమానులు ఘన స్వాగతాం పలికారు....
న్యూఢిల్లీ: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫారం వాట్సాప్లో కొత్త నిబంధనలు, గోప్యతా విధానాల మార్పుల ఆందోళనల మధ్య మరో మెసేజింగ్ యాప్ సిగ్నల్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. దేశీయంగా వాట్సాప్కు ప్రత్యర్థిగా దూసుకొస్తున్న...
న్యూ ఢిల్లీ: గత శనివారం కోవిషీల్డ్ కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న గుర్గావ్లోని 56 ఏళ్ల హెల్త్కేర్ వర్కర్ ఈ రోజు తెల్లవారుజామున మరణించారు. మరణానికి కారణం ఇంకా తెలియరాలేదని, ఆమె మృతదేహాన్ని శవపరీక్ష...
వాషింగ్టన్: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ వాటి వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అభివృద్ది మోజులో పడి మన ముందు ఉన్న ప్రకృతిని పట్టించుకోవడం లేదు. పూడ్చలేని నష్టం వాటిల్లిన తర్వాత కళ్లు...
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ యుపీఐ ప్లాట్ఫాం ద్వారా చేసేవారికి ఒక ముఖ్యమైన గమనిక. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యుపీఐ ప్లాట్ఫాం అప్గ్రేడేషన్ కార్యక్రమంలో భాగంగా రాబోయే కొన్ని రోజులు పాటు...
న్యూఢిల్లీ: 2020 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో బలమైన ఆదాయాన్ని నమోదు చేసిన తరువాత టైర్ తయారీదారు జెకె టైర్ ఇండస్ట్రీస్ షేర్లు 15.4 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి 133.40...
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లలో వెలుగుచూసిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలపై శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...