టాలీవుడ్: టాలీవుడ్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో మొదటి స్థానంలో ఉండే సినిమా 'RRR '. బాహుబలి లాంటి సినిమా తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా కాబట్టి...
కోలీవుడ్: కోలీవుడ్ యంగ్ హీరో శింబు వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తన బాడీ ని పూర్వ రూపంలోకి మార్చుకున్న తర్వాత సినిమాల్లో వేగం పెంచాడు. ఈ సంక్రాంతికి శింబు నటించిన 'ఈశ్వరన్'...
టాలీవుడ్: మెగా బ్యాక్ గ్రౌండ్ తో హీరోగా గా ప్రయాణం ప్రారంభించి మాస్ మూసలో పడకుండా కథకి ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో 'వరుణ్ తేజ్'....
లాస్ ఏంజిల్స్: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఎగరడానికి చాలా భయపడిన 36 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి, చికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలోని సురక్షిత ప్రాంతంలో దాదాపు మూడు నెలలు గుర్తించబడకుండా జీవించినట్లు...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన కోసం ఇవాళ కాళేశ్వరం చేరుకున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరారు. కాళేశ్వరం చేరుకున్న తరువాత నేరుగా కాళేశ్వర,...
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోవటానికి మంగళవారం బ్రిస్బేన్లోని గబ్బాలో జరిగిన నాల్గవ మరియు ఆఖరి టెస్ట్ యొక్క 5 వ రోజున ఆస్ట్రేలియాను భారత్ మూడు వికెట్ల తేడాతో ఓడించింది. రిషబ్ పంత్...
భీమడోలు: పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో వింత వ్యాధి తీవ్ర కలకలం...
టాలీవుడ్: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలని వెంటపెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వాటి పైన సినిమాలు తీస్తూ, తీసిన సినిమాల ద్వారా వివాదాలు క్రియేట్ చేస్తూ వాటిని చూస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతాడు...
టాలీవుడ్: విజయ్ దేవరకొండ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టైటిల్ తో పాటు ఫస్ట్...
దుబాయ్: యుఎఇలోని అజ్మాన్ ఎమిరేట్లోని వాహన ఎన్క్లోజర్ వద్ద పార్కింగ్ చేస్తున్న సమయంలో భర్త అనుకోకుండా తమ కారును తనపైకి దూసుకెళ్ళడంతో 45 ఏళ్ల భారతీయ మహిళ మరణించినట్లు సోమవారం మీడియా నివేదికలో...