fbpx
Monday, March 17, 2025

Yearly Archives: 2021

వ్యాక్సిన్‌ తీసుకున్న హైదరాబాద్‌ మహిళకు అస్వస్థత

హైదరాబాద్ : కరోనా నుంచి కాపాడడనికి వేస్తున్న వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మహారాష్ట్రలో వాక్సిన్‌ తీసుకున్న ఏడు మందికి ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి...

వాట్సాప్ వద్దనుకుంటే వాడడం మానేయండీ

న్యూఢిల్లీ: మెస్సేజింగ్ దిగ్గజం వాట్సాప్ నూతనంగా ప్రవేశ పెట్టిన ప్రైవసీ పాలసీ నిబంధనలపై కొద్ది రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ రోజు హైకోర్టు వాట్సాప్...

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వల్ల 7మందికి సైడ్ ఎఫెక్ట్స్

ముంబై : భారత దేశంలో శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైన విషయం విదితమే. శనివారం నుంచి మొదటి ఫేజ్‌ కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్...

అరుణాచల్‌లో గ్రామాన్ని నిర్మించిన చైనా

న్యూ ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సుమారు 101 ఇళ్లను కలిగి ఉన్న ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది, ఎన్‌డిటివి ప్రత్యేకంగా యాక్సెస్ చేసిన ఉపగ్రహ చిత్రాలలో ఈ విషయం కనిపిస్తుంది. నవంబర్...

శాంసంగ్ షేర్లు ఒక్కసారిగా కుదేలు

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం అయిన శాంసంగ్‌కు సియోల్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ వైస్ చైర్మన్ జే వై లీ(52) కు అవినీతి, లంచం కేసులో రెండున్నర సంవత్సరాల జైలు శిక్షను...

వర్షం వల్ల ముగిసిన ఆట, భారత లక్ష్యం 324

సిడ్ని: బ్రిస్బేన్లోని గబ్బాలో చివరి రోజు ఏమి జరుగుతుందో నిర్ణయించడానికి ఆస్ట్రేలియా మరియు భారతదేశం మధ్య నాల్గవ మరియు ఆఖరి టెస్ట్ మ్యాచ్ నుండి రెండవ సారి వర్షం ఆపింది. వర్షం 1.5...

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వార్డ్ బాయ్ మృతి

లక్నో : కరోనా మహమ్మారి నివారణకుగాను దేశవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం‌ ప్రారంభమైన తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. టీకా తీసుకున్న మరుసటి రోజే...

ఏపీలో ప్రైమరీ స్కూళ్ళపై ఎటూ తేలని నిర్ణయం

అమరావతి: ఏపీలో సంక్రాంతి సెలవుల తరువాత సోమవారం నుంచి స్కూళ్లు కాలేజీలు పునఃప్రారంభం అవనున్నాయి. కరోనా‌ వ్యాప్తి నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించేలా విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. పాఠశాలలు కోవిడ్‌ కారణంగా...

హెచ్‌డిఎఫ్‌సి లాభం 18% పెరిగి రూ .8,758.3 కోట్లకు చేరిక

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రుణదాత అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ జనవరి 16, శనివారం 8758.3 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 18.1 పెరుగుదలను సూచిస్తుంది. బ్యాంకు మొత్తం...

రోజూ 9 మంది ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజూ ట్రాఫిక్‌ ఉల్లంఘనల కారణంగా తొమ్మిదిమంది మృతి చెందుతున్నట్లు సమాచారం. నిత్యం జరుగుతున్న ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది వరకు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో...
- Advertisment -

Most Read