హైదరాబాద్ : కరోనా నుంచి కాపాడడనికి వేస్తున్న వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మహారాష్ట్రలో వాక్సిన్ తీసుకున్న ఏడు మందికి ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి...
న్యూఢిల్లీ: మెస్సేజింగ్ దిగ్గజం వాట్సాప్ నూతనంగా ప్రవేశ పెట్టిన ప్రైవసీ పాలసీ నిబంధనలపై కొద్ది రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ రోజు హైకోర్టు వాట్సాప్...
ముంబై : భారత దేశంలో శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన విషయం విదితమే. శనివారం నుంచి మొదటి ఫేజ్ కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్...
న్యూ ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లో చైనా సుమారు 101 ఇళ్లను కలిగి ఉన్న ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది, ఎన్డిటివి ప్రత్యేకంగా యాక్సెస్ చేసిన ఉపగ్రహ చిత్రాలలో ఈ విషయం కనిపిస్తుంది. నవంబర్...
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం అయిన శాంసంగ్కు సియోల్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ వైస్ చైర్మన్ జే వై లీ(52) కు అవినీతి, లంచం కేసులో రెండున్నర సంవత్సరాల జైలు శిక్షను...
సిడ్ని: బ్రిస్బేన్లోని గబ్బాలో చివరి రోజు ఏమి జరుగుతుందో నిర్ణయించడానికి ఆస్ట్రేలియా మరియు భారతదేశం మధ్య నాల్గవ మరియు ఆఖరి టెస్ట్ మ్యాచ్ నుండి రెండవ సారి వర్షం ఆపింది. వర్షం 1.5...
లక్నో : కరోనా మహమ్మారి నివారణకుగాను దేశవ్యాప్తంగా ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభమైన తరుణంలో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. టీకా తీసుకున్న మరుసటి రోజే...
అమరావతి: ఏపీలో సంక్రాంతి సెలవుల తరువాత సోమవారం నుంచి స్కూళ్లు కాలేజీలు పునఃప్రారంభం అవనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించేలా విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. పాఠశాలలు కోవిడ్ కారణంగా...
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రుణదాత అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ జనవరి 16, శనివారం 8758.3 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 18.1 పెరుగుదలను సూచిస్తుంది. బ్యాంకు మొత్తం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజూ ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా తొమ్మిదిమంది మృతి చెందుతున్నట్లు సమాచారం. నిత్యం జరుగుతున్న ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది వరకు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో...