fbpx
Friday, February 7, 2025

Yearly Archives: 2021

బర్త్ డే స్పెషల్ – విజయ్ సేతుపతి

కోలీవుడ్: విజయ్ సేతుపతి - ప్రస్తుతం అన్నిసినిమా ఇండస్ట్రీస్ లో వినిపిస్తున్న పేరు ఇది. ఒక అకౌంటెంట్ స్థాయి నుండి సీరియల్ ఆక్టర్ గా, కారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, ఇపుడు స్పెషల్...

విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ లుక్

టాలీవుడ్: విజయ్ సేతుపతి తెలుగు లో చిరంజీవి నటించిన 'సైరా నరసింహ రెడ్డి' సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర ద్వారా పరిచయం అయ్యాడు. ఇప్పుడు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటిస్తున్న 'ఉప్పెన'...

ఆసక్తికరంగా ‘WWW ‘ టీజర్

టాలీవుడ్: కొన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా మన దేశం లో తమిళ్ లో చూస్తుంటాం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో కూడా అపుడపుడు కొన్ని కొత్త రకమైన సినిమాలు వస్తున్నాయి....

1200 గ్రాముల బంగారం చోరీకి గురి

రాంగోపాల్‌పేట్‌: తెలంగాణ సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని ఒక బంగారు షాపులో భారీ చోరీ జరిగింది. షాపు లోని వెంటిలేటర్‌ గ్రిల్‌ను తొలగించి లోపలికి చొరబడిన దొంగలు భారీగా ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం...

కొవాక్సిన్ వద్దు, కోవిషీల్డ్ కావాలి: ఢిల్లీ డాక్టర్లు

న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని అతిపెద్ద హెల్త్‌కేర్ హబ్‌లలో ఒకటైన రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లో తమకు కోవాక్సిన్ కాకుండా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వమని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు...

అందరికి దశలవారీగా వ్యాక్సిన్‌: సుచరిత

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. గుంటూరు లోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభం...

కరోనా వ్యాక్సిన్‌ పై వెనక్కితగ్గిన ఈటల రాజేందర్

హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పంపిణీ చేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. ఇవాళ భారత్‌లోనూ ఈ టీకా పంపిణీ మొదలు అయ్యింది. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్ర...

ప్రైవసీ అప్డేట్ లో కాస్త వెనక్కి తగ్గిన వాట్సాప్

శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ సేవ వాట్సాప్ నుండి వినియోగదారులు ప్రత్యర్థి టెలిగ్రామ్ మరియు సిగ్నల్‌కు తరలిపోవడంతో డేటా షేరింగ్ మార్పును వాట్సాప్ శుక్రవారం వాయిదా వేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన...

టాప్-10 సీఎం లను ప్రకటించిన ఏబీపీ న్యూస్

న్యూఢిల్లీ: ప్రముఖ జాతీయ వార్తా చానెల్ అయిన‌ ‘ఏబీపీ న్యూస్‌’ చేసిన ‘దేశ్‌ కా మూడ్‌’ అనే ఒక సర్వేలో బెస్ట్‌ సీఎంల ను ప్రకటించింది. ఈ సర్వే ద్వారా భారత దేశంలోని...

నాలుగో టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట

బ్రిస్బేన్: శనివారం నాల్గవ టెస్టులో రెండో రోజు వర్షం వల్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియాను 369 పరుగులకు పరిమితం చేసారు భారత బౌలర్లు. రోహిత్ శర్మ విచక్షణారహిత షాట్ ఎంపిక భారతదేశాన్ని...
- Advertisment -

Most Read