హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులను మరో సంస్థ త్వరలో పెట్టబోతోంది. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు...
న్యూ ఢిల్లీ: సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారుచేసే కోవిషీల్డ్ వ్యాక్సిన్కు ప్రభుత్వంతో ధర ఒప్పందం కుదిరిన తర్వాత మోతాదుకు రూ .200 ధర నిర్ణయించనున్నట్లు తెలిపాయి. మొదటి 100 మిలియన్...
ఖాట్మండు: నేపాల్ ప్రధాని మరోసారి తన వ్యాఖ్యలతో వివాదం మొదలుపెట్టాడు. భారత్ మరియు నేపాల్ మధ్య విభేదాలకు కారణమైన కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్లను ఎలాగైనా తమ దేశంలో కలుపుకొంటామని పేర్కొన్నారు. సరిహద్దు సమస్యలను...
అమరావతి: ఏపీ లో శుక్రవారం స్టేట్ ఎలెక్షన్ కమీషన్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి విదితమే. దీనిపై రాష్ట్రమంతటా తీవ్ర దుమారం రేగింది. ప్రభుత్వం ఎస్ఈసీకి వ్యతిరేకంగా కోర్టును...
ముంబై: భారత క్రికెట్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ తండ్రయ్యారు. ఈ రోజు విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ అగ్ర నటి అయిన అనుష శర్మ ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని...
హైదరాబాద్ : 9వ తరగతి, ఆపై తరగతులకు క్లాసులకు ఫిబ్రవరి 1నుంచి తెలంగాణలో తరగతులు ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి, ఆపై తరగతులకు క్లాసులు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్...
న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం సుదీర్ఘ ఉద్యమం చేస్తున్న రైతులు, రైతు సంఘాలకు సూప్రీం ద్వారా భారీ ఊరట లభించింది. మూడు వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై...
సిడ్ని: సిడ్నీ క్రికెట్ మైదానంలో (ఎస్సీజీ) ఆస్ట్రేలియాతో జరిగిన 5 వ రోజు మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్, 300 పరుగుల మార్కును దాటింది. రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారీ...
టోక్యో: కరోనా వైరస్ ప్రబలి ఏడాది దాటి పోయినా అది మాత్రం తగ్గడం లేదు. ఇంతకీ తగ్గక పోగా ఈ వైరస్ కొత్త రూపాల్లో వెలుగు చూడడం ప్రపంచ దేశాలను కలవరం రేపుతోంది....
జకార్తా: ఇండోనేసియాలో 62 మందితో కనిపించకుండా అదృస్యమైన విమానం జావా సముద్రంలో కూలిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రకటించింది. ప్రమాదానికి కారణాలు...