fbpx
Thursday, February 6, 2025

Yearly Archives: 2021

శేఖర్ కమ్ముల మార్క్ ‘లవ్ స్టోరీ’

టాలీవుడ్: ఫిదా సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రాబోతున్న సినిమా 'లవ్ స్టోరీ'. నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఒక సెన్సిబుల్...

సందీప్ కిషన్ ‘A1 ఎక్స్ ప్రెస్’ ఫస్ట్ లుక్

టాలీవుడ్: తన పదేళ్ల కెరీర్ లో 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' అనే ఒక హిట్ పలు యావరేజ్ సినిమాలతో కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ తన ల్యాండ్ మార్క్ సినిమా అయిన...

జీనియస్ మాథమెటిషియన్ పాత్రతో వస్తున్న విక్రమ్

కోలీవుడ్: తమిళనాట హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే హీరోల్లో 'విక్రమ్' ముందుంటాడు. కేవలం మేకప్ లు మాత్రమే కాకుండా ఒక సినిమా కోసం తన బాడీ ని కూడా...

ఉగాది కి నాని ‘టక్ జగదీష్’

టాలీవుడ్: కరోనా తర్వాత థియేటర్లు తెరచి ఇపుడిపుడే సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. రెస్పాన్స్ కూడా బాగానే ఉండడం తో ఇప్పుడు మెల్ల మెల్లగా ఒక్కో సినిమా విడుదల తేదీలు ప్రకటించి డేట్స్...

అమ్మ ఒడి పథకంపై క్లారిటీ ఇచ్చిన ఆదిమూలపు సురేష్

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండొ విడత అమ్మఒడి పథకం యధాతథంగా అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరణ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే...

టేకాఫ్ అయిన కాసేపటికే ఇండోనేషియా విమానం గల్లంతు

జకార్తా: ఇండోనేషియాకు చెందిన ఒక విమానం ప్రయాణికులను తీసుకుని టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే అది అదృశ్యమైంది. జకార్తా నుంచి పాంటియానక్‌ కు బయలిదేరి వెళ్తున్న ఎస్‌జే 182 శ్రీవిజయ ఎయిర్‌ బోయింగ్‌...

వలంటీర్ మృతితో భారత్ బయోటెక్ కు మరో వివాదం

భోపాల్‌: ఇప్పటికే కోవిడ్‌ వ్యాక్సిన్‌ పట్ల సామాన్య ప్రజల్లో నెలకొన్న పలు అనుమానాల నేపథ్యంలో టీకా‌ తీసుకున్న వారు మృతి చెందారనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకుని...

మూడో రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియాకు ఆధిక్యం

సిడ్నీ: సిడ్నీలో శనివారం జరిగిన మూడో టెస్టులో విల్ పుకోవ్స్కీ మరియు డేవిడ్ వార్నర్ ప్రారంభంలో అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన తొలి ఇన్నింగ్స్ హీరోలు మార్నస్ లాబుస్చాగ్నే మరియు స్టీవ్ స్మిత్ వల్ల...

దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా డ్రైవ్ జనవరి 16 న ప్రారంభం

న్యూ ఢిల్లీ: దేశంలోని కోవిడ్ పరిస్థితిని సమీక్షించి, వ్యాక్సిన్ రోల్-అవుట్ వివరాలను ఖరారు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన కొన్ని గంటల తర్వాత...

ఏపీలో స్థానిక ఎన్నికలకు మోగిన నగారా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నాలుగు విడతల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శుక్రవారం షెడ్యూల్‌ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈ పంచాయతీ...
- Advertisment -

Most Read