టాలీవుడ్: ఫిదా సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రాబోతున్న సినిమా 'లవ్ స్టోరీ'. నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఒక సెన్సిబుల్...
టాలీవుడ్: తన పదేళ్ల కెరీర్ లో 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' అనే ఒక హిట్ పలు యావరేజ్ సినిమాలతో కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ తన ల్యాండ్ మార్క్ సినిమా అయిన...
కోలీవుడ్: తమిళనాట హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే హీరోల్లో 'విక్రమ్' ముందుంటాడు. కేవలం మేకప్ లు మాత్రమే కాకుండా ఒక సినిమా కోసం తన బాడీ ని కూడా...
టాలీవుడ్: కరోనా తర్వాత థియేటర్లు తెరచి ఇపుడిపుడే సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. రెస్పాన్స్ కూడా బాగానే ఉండడం తో ఇప్పుడు మెల్ల మెల్లగా ఒక్కో సినిమా విడుదల తేదీలు ప్రకటించి డేట్స్...
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండొ విడత అమ్మఒడి పథకం యధాతథంగా అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే...
జకార్తా: ఇండోనేషియాకు చెందిన ఒక విమానం ప్రయాణికులను తీసుకుని టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే అది అదృశ్యమైంది. జకార్తా నుంచి పాంటియానక్ కు బయలిదేరి వెళ్తున్న ఎస్జే 182 శ్రీవిజయ ఎయిర్ బోయింగ్...
భోపాల్: ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ పట్ల సామాన్య ప్రజల్లో నెలకొన్న పలు అనుమానాల నేపథ్యంలో టీకా తీసుకున్న వారు మృతి చెందారనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని...
సిడ్నీ: సిడ్నీలో శనివారం జరిగిన మూడో టెస్టులో విల్ పుకోవ్స్కీ మరియు డేవిడ్ వార్నర్ ప్రారంభంలో అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన తొలి ఇన్నింగ్స్ హీరోలు మార్నస్ లాబుస్చాగ్నే మరియు స్టీవ్ స్మిత్ వల్ల...
న్యూ ఢిల్లీ: దేశంలోని కోవిడ్ పరిస్థితిని సమీక్షించి, వ్యాక్సిన్ రోల్-అవుట్ వివరాలను ఖరారు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన కొన్ని గంటల తర్వాత...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నాలుగు విడతల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ శుక్రవారం షెడ్యూల్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈ పంచాయతీ...