fbpx
Thursday, February 6, 2025

Yearly Archives: 2021

శింబు ‘ఈశ్వరన్’ ట్రైలర్ విడుదల

కోలీవుడ్: చాలా రోజుల తర్వాత శింబు తన పాత రూపం లోకి వచ్చి 'ఈశ్వరన్' అనే ఒక సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. సంక్రాతి సందర్భంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా...

పాత రోజుల్లోకి తీసుకెళ్లిన ‘కంబాల పల్లి కథలు’

టాలీవుడ్: ఇపుడు సినిమాలు మాత్రమే కాకుండా లాక్ డౌన్ తర్వాత నుండి వెబ్ సిరీస్ ల సంఖ్య బాగా పెరిగింది. వెబ్ సిరీస్ లు అంటే ఆఫీస్ కల్చర్ , పబ్ కల్చర్...

రెండవ సినిమా మొదలుపెట్టిన ‘జాంబీ రెడ్డి’ హీరో

టాలీవుడ్: బాల నటుడిగా దాదాపు ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద హీరోలందరితో సినిమాలు చేసి ఈ మధ్యనే 'ఓ బేబీ' సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నటుడు 'తేజ సజ్జ'....

అత్యంత క్రూరంగా ‘రాకీ’ మూవీ టీజర్

కోలీవుడ్: హాలీవుడ్ లో 'SAW ' సిరీస్ మూవీస్ చూసిన వారికి తెలుస్తుంది ఎంత క్రూరంగా ఉంటాయో అని. మన దేశంలో అలాంటి సినిమాలు అంత క్రూరంగా చంపడం చూపించే సినిమాలు చాలా...

7 రోజుల దిగ్బంధం తప్పనిసరి: ఢిల్లీ విమానాశ్రయం ట్వీట్

న్యూ ఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి విమానాలలో వచ్చే ప్రయాణికులందరికీ కరోనావైరస్ పరీక్ష మరియు ఐసోలేషన్ నిబంధనల వివరణను ఢిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయం శుక్రవారం ట్వీట్ చేసింది, ఇతర విషయాలతోపాటు, కోవిడ్...

చైనాలో రెండు నగరాల్లో లాక్డౌన్ విధింపు!

చైనా: కరోనా వైరస్ మహమ్మారి పుట్టిల్లైన చైనాను మరోసారి ఆ వైరస్ పట్టి పీడిస్తోంది. 2019లో చైనాలోని వూహాన్‌ నగరంలో వైరస్ వ్యాపించిన తర్వాత పెద్ద ఎత్తున చైనా అధికారులు కఠిన నిర్ణయాలు...

బ్రిస్బేన్‌ లాక్‌డౌన్: నాలుగో టెస్టు అనుమానం?

బ్రిస్బేన్‌‌: ఆస్ట్రేలియాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా క్వీన్స్‌లాండ్‌ రాజధాని అయిన బ్రిస్బేన్‌లో కోవిడ్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ హోటల్‌లో పనిచేసే క్లీనర్‌కు యూకే కోవిడ్‌ స్ట్రెయిన్‌...

కరోనా వైరస్‌ భయంతో విమానం మొత్తం బుక్‌!

జకార్తా: కరోనా మహమ్మారి వచ్చాక అందరి జీవితాల్లో చాలా భారీ మార్పులే తెచ్చింది. వేడుకలు, పండగలు, పబ్బాలు అనేవి ఎక్కడా లేవు. మూతికి మాస్క్‌, చేతికి శానిటైజర్‌ తప్పనిసరి అయ్యాయి. ఇక బస్సు,...

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: గత రెండు రోజులుగా చవిచూసిన నష్టాలకు చెక్‌ చెప్పిన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు శుక్రవారం తిరిగి జోష్‌లోకి వచ్చాయి. లాభాలతో మొదలై చివరిదాకా అదే రేంజ్‌ను కొనసాగించాయి. భారీ లాభాలతో...

రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ ఆధిపత్యం

సిడ్నీ: శుక్రవారం సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో రెండో రోజు ఆస్ట్రేలియాను 338 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రవీంద్ర జడేజా నాలుగు వికెట్ల ప్రదర్శన మరియు షుబ్మాన్ గిల్ అర్ధ సెంచరీతో భారత్...
- Advertisment -

Most Read