అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పట్టణాలు మరియు నగరాలలోని పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు...
సిడ్నీ: సిడ్నీలో జరిగిన మూడవ టెస్ట్ యొక్క ప్రారంభ రోజున ఆతిథ్య జట్టు 2 వికెట్లకు 166 పరుగులు సాధించడంతో, ఆస్ట్రేలియాకు ప్రోత్సాహకరమైన సంకేతాలలో, స్టీవ్ స్మిత్ ప్రమాదకారిగా కనిపించాడు మరియు మార్నస్...
న్యూఢిల్లీ: దాదాపు నెల రోజుల తరువాత బుధవారం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు కూడా పెరిగాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరుగుతుండడంతో ఇంధన రంగ పీఎస్యూలు ధరలను వరుసగా...
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ సభ్యులు బుధవారం తన మద్దతుదారులు కాపిటల్ పై దాడి చేయడంతో ట్రంప్ ను పదవి నుంచి తొలగించే అవకాశంపై చర్చించినట్లు అమెరికాకు చెందిన మూడు వార్తా...
టాలీవుడ్: టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'అరణ్య'. ఈ సినిమాని సౌత్ ఇండియా భాషల్లో మాత్రమే కాకుండా హిందీ లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ...
విజయవాడ: మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ లేదని, కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా.అమరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. కేరళ,...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కి చేజారిన 324 ఎలక్ట్రిక్ బస్సులను పొందేందుకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించింది. ‘ఫాస్టర్ అడాప్సన్ అండ్ మాన్యుఫాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)’పథకం రెండో విడతలో భాగంగా కేంద్ర...
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీని ఇంకా అనుమతించలేమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తమిళనాడుకు తెలిపింది. గత వారం సినిమా థియేటర్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన రాష్ట్రంలోని ఎఐఎడిఎంకె ప్రభుత్వానికి...
హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్టాల ఎయిర్టెల్ వినియోగదార్లకు శుభవార్త తెలిపింది. టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్టెల్ తన రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ ను తాజాగా సవరించింది. ఈ కొత్త ప్లాన్ ద్వారా...
న్యూఢిల్లీ: కరోనా అంతం కోసం అతి త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలోనే అందుబాటులోకి రానున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ‘కో-విన్’ యాప్ పేరుతో నకిలీ, అక్రమ...