fbpx
Thursday, February 6, 2025

Yearly Archives: 2021

పీఎన్‌బీ కుంభకోణంలో నీరవ్ మోదీకి పెద్ద షాక్

ముంబై: భారత దేశంలో బ్యాంకింగ్‌ రంగాన్ని కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్‌ మోదీ నేర...

మాజీ ఉద్యోగిని పరామర్శించిన రతన్‌ టాటా

ముంబై: భారత్ లో ఎన్నో కంపెనీలు ఉన్నా టాటా గ్రూపు అంటే మాత్రం విలువలకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు విస్తరించినప్పటికి ఆవగింజ అంత కూడా గర్వం కనపడదు. ఇక ఉద్యోగుల పట్ల...

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో రోహిత్ ఓపెనర్

సిడ్నీ: సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రారంభించనున్నాడు. సిడ్నీ క్రికెట్ మైదానంలో జరగబోయే టెస్టుకు భారత్ తమ 11 ప్లేయింగ్‌ను ప్రకటించింది, ఓపెనర్స్ స్లాట్‌లో మయాంక్ అగర్వాల్...

రైతు-కేంద్రం పరిస్థితిలో కదలిక లేదు: సూప్రీం

న్యూ ఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీ సరిహద్దుల సమీపంలో రైతుల నిరసనలు ముమ్మరం అవుతున్నాయి, సుప్రీంకోర్టు ఈ రోజు నిరాశ వ్యక్తం చేసింది, "పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల...

వాట్సాప్ టర్మ్స్ & కండీషన్స్ ఒప్పుకుంటేనే!

వాషింగ్టన్: ప్రపంచంలో బాగా గుర్తింపు పొందిన మెసేజింగ్ ప్లాట్ఫారంలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇంతలా ఆదరిస్తున్న తన వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా కొత్త...

అల్లుడు అదుర్స్ ట్రైలర్: కామెడీ యాక్షన్ మాస్ మసాలా

టాలీవుడ్: బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం నటించిన సినిమా 'అల్లుడు అదుర్స్'. సంక్రాంతి సందర్భంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ట్రైలర్ చూసిన తర్వాత ఇదొక కామెడీ, యాక్షన్, మాస్...

ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత నర్స్‌ మృతి

పోర్చుగీసు : 100 శాతం సామార్థ్యం గల వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయాలంటే సాధారణంగా ఎంత లేదన్న రెండు మూడేళ్ల సమయం పడుతుంది. అయితే కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ విషయంలో ప్రభుత్వాలు కొన్ని నిబంధనలను పక్కకు...

ఫాస్టెస్ట్ డబుల్‌ సెంచరీ చేసిన విలియమ్సన్‌

క్రిస్ట్‌చర్చ్‌: పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మరో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన విలియమ్సన్‌,...

భారత్ లో విస్తరిస్తున్న కొత్త కరోనా స్ట్రెయిన్

న్యూఢిల్లీ: భారత దేశంలో కూడా కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ కేసులు మరింత పెరుగుతున్నాయి. ప్రతి రోజూ పెరుగుతున్న కేసుల సంఖ్య ఇప్పుడు 58కి చేరుకుంది. సోమవారం రాత్రి నుంచి ఒక్కసారిగా 20...

హెచ్‌సిఎల్ ఆస్ట్రేలియా డిడబ్ల్యుఎస్ కొనుగోలు

ముంబై: ఆస్ట్రేలియాకు చెందిన ఐటి సొల్యూషన్స్ సంస్థ డిడబ్ల్యుఎస్ లిమిటెడ్ కొనుగోలును పూర్తి చేసినట్లు హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇవ్వడంతో షేర్లు 1.61 శాతం పెరిగి బిఎస్‌ఇలో ఇంట్రాడే గరిష్ట...
- Advertisment -

Most Read