మెల్బౌర్న్: భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ, ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న నాలుగు మ్యాచ్ల సిరీస్లో మిగిలిన రెండు టెస్టుల్లో బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్ ఆడలేని పరిస్థితి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి) లో శనివారం...
లండన్: బ్రిటన్ దేశంలో కొత్త కరోనా వైరస్(స్ట్రెయిన్) కరాళనృత్యం చేస్తోంది. కేవలం ఒక్కరోజులోనే వేల సంఖ్యల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దానితో పాటు మృతుల సంఖ్య కూడా అదే రీతిలో పెరిగిపోతోంది. ఈ...
న్యూ ఢిల్లీ: కేరళలో ఈ రోజు తొలిసారిగా యూకె కొత్త కరోనా ఆరు కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా రోగులు ఒంటరిగా ఉన్నారని, మరో 29 నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు రాష్ట్ర...
తాడేపల్లి: రేషన్ డోర్ డెలివరీ, ధాన్యం సేకరణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి...
పట్నా: ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కొనే వ్యాక్సిన్ అభివృద్ధిలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే స్పుత్నిక్ వి, ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. మన దగ్గర...
హాంబంటోటా: కరోనావైరస్ కోసం ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ పాజిటివ్ గా పరీక్షించబడ్డాడని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) సోమవారం ధృవీకరించింది. ఆదివారం శ్రీలంక చేరుకున్న ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో...
న్యూ ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని ఛతర్పూర్ ప్రాంతంలోని 36 ఏళ్ల మహిళ తన భర్తను పొడిచి చంపినట్లు, తన సోషల్ మీడియా ఖాతాలో సమాచారాన్ని పోస్ట్ చేసి, ఆపై తన ప్రాణాలను తీసుకోవడానికి...
టాలీవుడ్: ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రీమేక్ నామ సంవత్సరమా అనే ప్రశ్న కి సమాధానం అవును అని స్పష్టంగా తెలుస్తుంది. ఇండస్ట్రీ టాప్ హీరో చిరంజీవి దగ్గరి నుండి...
టాలీవుడ్: సినిమా ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్ లు సెట్ అయ్యాక వాళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమాలకి కొన్ని అంచనాలు ఏర్పడతాయి. ఇప్పటికి సుధీర్ బాబు, మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్...
టాలీవుడ్: 'రాజావారు రాణిగారు' సినిమా ద్వారా పరిచయం అయిన హీరో 'కిరణ్ అబ్బవరం'. మొదటి సినిమా పరవాలేదనిపించినా కానీ ఈ హీరో వరుస సినిమాలు ప్రకటిస్తూ షూటింగ్ లతో బిజీ గా ఉన్నారు....