టాలీవుడ్: సినిమాలకి సంబందించిన వెబ్ మీడియా ప్రమోషన్స్ లో చాయ్ బిస్కెట్ చాలా పేరు సంపాదించింది. వాల్ల వీడియోస్ క్వాలిటీ తో పాటు కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. చాయ్ బిస్కెట్ టీం...
వాషింగ్టన్: భారత దేశీ టెక్ నిపుణులు మరియు ఐటీ కంపెనీలకు షాక్నిస్తూ హెచ్1 బీ వీసాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో చేదు నిర్ణయం తీసుకున్నారు. వీటిపై గతేడాది విధించిన నిషేధాన్ని విధించిన...
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టుల్లో భారత జట్టులో ఉమేష్ యాదవ్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ చేరనున్నట్లు బోర్డ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) శుక్రవారం...
సూర్యాపేట : తెలంగాణలో ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపింది. ఇటీవల ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కావడం...
న్యూ ఢిల్లీ: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన ఆక్స్ఫర్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్ను ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం రెగ్యులేటర్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదం కోసం...
టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే', చంద్ర శేఖర్...
బాలీవుడ్: అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపుని మొత్తం తన వైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత తెలుగులో మహేష్ బాబు తో సినిమా...
టాలీవుడ్: రాజకీయాలకి వెళ్లిన తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాలు చేయకుండా మళ్ళీ సినిమాలు మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. తన కం బ్యాక్ సినిమాగా రాబోతున్న సినిమా 'వకీల్ సాబ్'. ఈ మధ్యనే ఈ...
టాలీవుడ్: రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'క్రాక్'. 'డాన్ శీను', 'బలుపు' సినిమాలతో రవితేజ కి సక్సెస్ అని అందించిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమాగా ఈ...
ముంబై: కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ వచ్చింది. దీంతో సెన్సెక్స్ 48,000 మైలురాయికి చేరువలో నిలవగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్ను అధిగమించింది. వెరసి వరుసగా...