లాహోర్: అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల విషయంలో పాకిస్తాన్ జట్టు ఒక ప్రపంచ రికార్డును సాధించింది. టీ20ఐలలో ఒకే క్యాలెండర్ ఇయర్లో అందరికంటే అత్యధిక విజయాలను సాధించిన మొట్టమొదటి జట్టుగా పాక్ రికార్డు...
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇవాళ పీఆర్సీ నివేదికను కమిటీ అందించింది. ఏపీ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధిక శాఖ...
హైదరాబాద్: ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 50 వరకు సైబర్ నేరాలు జరిగాయి. ఈ కేసులను ఛేదించిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు...
శ్రీనగర్: శ్రీనగర్ శివార్లలోని జెవాన్ వద్ద పోలీసు క్యాంపు సమీపంలో ఈ సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు పోలీసు బస్సుపై దాడి చేయడంతో ఇద్దరు జమ్మూ కాశ్మీర్ సాయుధ పోలీసు సిబ్బంది మరణించారు మరియు...
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు రోహిత్ శర్మ సోమవారం దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్వీట్ ద్వారా ధృవీకరించింది. ఈ నెల ప్రారంభంలో దేశంలో జరిగిన...
న్యూఢిల్లీ: బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్ వేదాంత ప్రభుత్వంతో రూ. 20,495 కోట్ల రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదాన్ని పరిష్కరించేందుకు ఢిల్లీ హైకోర్టుతో పాటు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్లో కేసులను ఉపసంహరించుకుంది.
యూకే...
లండన్: వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశం ప్రతిష్టాత్మకమైన కోవిడ్ బూస్టర్ షాట్ కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో, ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడి బ్రిటన్లో ఒకరు మరణించారని ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం...
ఆడిలైడ్: ఆస్ట్రేలియా ఇంగ్లండ్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాకు బిగ్షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా రెండవ టెస్ట్కు దూరమయ్యాడు. యాషెస్ తొలి టెస్ట్లో 94...
విజయనగరం: భారత్ లో రోజురోజుకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఇదే తరుణంలో తాజాగా ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయింది. ఐర్లాండ్ నుంచి రాష్ట్రానికి...
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర బీజేపీ శాసనసభ్యురాలు ఆశాబెన్ పటేల్ అనారోగ్యంతో చనిపోయారు. డెంగ్యూ బారిన పడ్డ ఆశాబెన్ అహ్మదాబాద్లోని జైడస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస వదిలారు. ఇంతకు ముందు...