మూవీడెస్క్: టాలీవుడ్ లో టాప్ హీరోస్ తారక్ మరియు చరణ్, అలాగే దేశంలోనే దిగ్గజ దర్శకుడైన రాజమౌళిల కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్. సిల్వర్...
న్యూఢిల్లీ: బీసీసీఐ ఉన్నపలంగా టీమిండియా వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల భారత కెప్టెన్గా వన్డేల్లో విరాట్ కోహ్లి శకం ఇక ముగిసిన చరిత్ర అయింది. ఈ...
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూ ఢిల్లీ సరిహద్దుల్లో గత సంవత్సరం పాటు కొనసాగుతున్న రైతు ఉద్యమం మొత్తానికి విజయవంతంగా ముగిసింది. రైతుల డిమాండ్లపై వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ రైతులకు లిఖితపూర్వకంగా...
చెన్నై: తమిళనాడులో మిలిటరీ హెలికాప్టర్ కూలి భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈరోజు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మృతి చెందగా, ఒక...
కొరియా: శాంసంగ్ కంపెనీ తన కొత్త కెమెరా సెన్సార్ను చైనా ఆధారిత కంపెనీ అయిన టెక్నోతో కలిసి రూపొందించింది. శాంసంగ్ కెమెరా సెన్సార్ సహయంతో మెరుగైన రంగు, ప్రకాశంతో కళ్లు చెదిరే ఫోటోలను...
ముంబై: భారతీయ ఈక్విటీ బెంచ్మార్క్లు బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ద్రవ్య విధాన నిర్ణయానికి రేట్ సెన్సిటివ్ షేర్ల కారణంగా ఒక రోజులో రెండు సెషన్ల తీవ్ర నష్టాల తర్వాత...
లండన్: ఇంగ్లండ్ జట్టు త్వరలో ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో మొదటి టెస్టుకు తమ జట్టును ప్రకటించింది. బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా డిసెంబరు 8వ తేదీన ప్రారంభం కానున్న మ్యాచ్...
లండన్: ఇప్పటికే కరోనా మరియు ఒమిక్రాన్ తో ప్రపంచంలో మానవాళి బెంబేలెత్తిపోతున్నారు. కాగా ఈ తరుణంలో కోవిషీల్డ్ టీకా రూపకర్త, ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ భవిష్యత్తులో మానవాళికి సోకే వైరస్ లు ఇప్పటి...
న్యూఢిల్లీ: టాటా సన్స్ ప్రై. దేశం యొక్క అతిపెద్ద సమ్మేళనం రాష్ట్రం నుండి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉన్న రుణగ్రస్తుల క్యారియర్ కోసం ఒక టర్నరౌండ్ ప్లాన్ను ఖరారు చేయడానికి పని చేస్తున్నందున,...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. ఇటీవలే కేంద్రం డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచిన తరువాత, వారి జీతం రూ.95,000 వరకు పెరిగినట్లు పలు నివేదికల ద్వారా వెలుగులోకి...