ముంబై: విరాట్ కోహ్లీ సేన 372 పరుగుల భారీ స్కోరుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్టులో 4వ రోజు న్యూజిలాండ్ బ్యాటింగ్ కుప్పకూలడంలో భారత బౌలర్లు...
న్యూఢిల్లీ: క్రమంగా ప్రప్రంచాన్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్ ఈ పాటికే భారత్లోకి ప్రవేశించింది. తొలిగా కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా ఇవాళ దేశంలో మరో రెండు...
ముంబై: భారత్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ముంబైలో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో...
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పని చేసిన శ్రీ కొణిజేటి రోశయ్య (88) ఇవాళ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు...
మూవీడెస్క్: బాలయ్య బాబు మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన తాజా మూవీ "అఖండ్". ఈ చిత్రం ఇవాళ విడుదల అయ్యింది. కాగా చిత్ర నేపథ్యం ప్రకారం అనంతపురం జిల్లాకు చెందిన మురళీకృష్ణ(బాలకృష్ణ)...
న్యూఢిల్లీ: గత మూడు రోజులుగా అంతర్జాతీయ విమానాల్లో వచ్చిన 12 అనుమానిత ఒమిక్రాన్ కేసులు ఢిల్లీలోని ఆసుపత్రులలో చేరాయి. ఒమిక్రాన్ స్ట్రెయిన్ సోకిందో లేదో నిర్ధారించడానికి వారి నమూనాలను జన్యు పరీక్ష కోసం...
బెంగళూరు: కర్ణాటకలో ఓమిక్రాన్కు పాజిటివ్గా తేలిన ఇద్దరిలో ఒకరు ప్రైవేట్ ల్యాబ్ నుండి కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ తీసుకొని "తప్పించుకున్నారు" అని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తెలిపింది. ఎయిర్పోర్టు నుంచి అదృశ్యమైన...
న్యూయార్క్: కరోనా విజృంభణ గురించి పట్టించుకోకుండా తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలన్న పెద్ద పెద్ద కంపెనీల నిర్ణయానికి ఇప్పుడు బ్రేకులు పడుతున్నాయి. ఈ విషయం పై అందరికంటే ముందుగా నిర్ణయాలు ప్రకటించే ఆల్పాబెట్...
బిగ్ బ్రేకింగ్ న్యూస్: బయపడినట్లే భారత్ లో తొలి ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్ లో 2 ఒమిక్రాన్ కేసులు నమోదవడం సంచలనాన్ని రేపుతోంది.
తొలి ఒమిక్రాన్ కేసులు 2 ఇవాళ బెంగళూరు లో...
జోహన్నెస్బర్గ్: కొత్త ముప్పుకు వ్యతిరేకంగా ఇతర దేశాలు తమ సరిహద్దులను కఠినతరం చేయడంతో, కరోనావైరస్ యొక్క భారీగా పరివర్తన చెందిన ఓమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో వేగంగా ప్రబలంగా మారుతోంది, అక్కడ గుర్తించబడిన నాలుగు...