హైదరాబాద్: దేశంలో కరోనా మూడో వేవ్ ఇంకా కొనసాగుతోండి. ఈ వేవ్ లో భారత్ లో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడి...
అనంతపురం: తెలుగు రాష్ట్రాళ మధ్య ఉన్న ఎన్హెచ్ 44 ఇక త్వరలో సూపర్ హైవేగా మారనుంది. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి–44 త్వరలో...
న్యూఢిల్లీ: భారత దేశ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అయిన మీషో తన ఉద్యోగులకు ఒక పెద్ద శుభవార్త తెలిపింది. తమ కంపెనీ ఉద్యోగులు దేశంలో ఎక్కడి నుండైనా పని చేయవచ్చు అని ఆ...
అహ్మదాబాద్: భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. సిరీస్ లో తొలి బోణీ చేసింది. వెస్టిండీస్ నిర్ధేశించిన 177 పరగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి...
ఆంటిగ్వా: శనివారం ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన ఐసిసి అండర్-19 ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి రికార్డు స్థాయిలో ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ను భారత్ గెలుచుకుంది....
ముంబై: భారత లెజెండరీ సినీ గాయకురాలైన లతా మంగేష్కర్ (92) అస్వస్థతతో స్వర్గస్థులయ్యారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో ఆదివారం 8గం.12నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు సమాచారం అందించారు. ఆమె...
న్యూఢిల్లీ: గత నెల ప్రారంభంలో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేరిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్, కోవిడ్-19 కోసం పాజిటివ్ పరీక్షించిన తర్వాత, ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నారు మరియు వెంటిలేటర్పై ఉన్నారు...
మూవీ డెస్క్: యండమూరి నవల ఆధారంగా తాజాగా “అతడు ఆమె ప్రియుడు” ద్వారా మళ్లీ దర్శకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ విడుదలైంది. యండమూరి రచనా...
ఆంటిగ్వా: శనివారం ఆంటిగ్వాలోని నార్త్ సౌత్లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరగనున్న ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్తో తలపడిన భారత్ రికార్డు స్థాయిలో ఐదవ అండర్-19 ప్రపంచ కప్ టైటిల్పై దృష్టి పెట్టింది....
హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, దేశం పూర్తి స్థాయిలో పురోగమించేలా భారతదేశం తన రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవల వ్యాఖ్యానించారు. గత 75 ఏళ్లలో...