న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2022ను ఇవాళ పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ ప్రవేశ పెట్టారు. ఆ బడ్జెట్ లోని కొన్ని ముఖ్యాంశాలు:
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15...
మూవీడెస్క్: కరోనా వైరస్ అనేది లేకున్నట్లయితే పెద్ద చిత్రాలన్నీ థియేటర్ల వద్ద భారీ సందడి చేసి బాక్సాఫీస్ బద్దలు చేసేవి. దీనితో ప్రేక్షకులకు పెద్ద పండుగలాగ ఉండేది. కానీ కరోనా రక్కసీ మళ్లీ...
న్యూఢిల్లీ: విస్తారా ఎయిర్లైన్స్ ఫిబ్రవరి నెలలో అనేక విమానాలను రద్దు చేసింది, అయితే తక్కువ డిమాండ్ కారణంగా మరిన్ని రీషెడ్యూల్ చేయబడ్డాయని విమానయాన వర్గాలు ఆదివారం వెల్లడించాయి. విమానాల రద్దు మరియు రీషెడ్యూల్...
న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగించడంలో బడ్జెట్ సమావేశాలకు...
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద స్వాతంత్య్ర చిహ్నం సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ట్వీట్లో ప్రకటించారు. విగ్రహం సిద్ధమయ్యే వరకు, సుభాష్ చంద్రబోస్ లేదా...
పార్ల్, జనవరి 19: టీమిండియా మిడిల్ ఆర్డర్ పతనం, శిఖర్ ధావన్ మరియు విరాట్ కోహ్లిల చక్కటి అర్ధ సెంచరీల ఆటను వృథా చేసింది. బుధవారం పార్ల్లో జరిగిన తొలి ఓడీఐలో దక్షిణాఫ్రికా...
పనాజీ(గోవా): గోవా యొక్క మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు తను కోరినన పనాజీ అసెంబ్లీ స్థానానికి భారతీయ జనతా పార్టీ సీటు ఖరారు చేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన ఉత్పల్ పారికర్...
మూవీడెస్క్: ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). అయితే ఈ సినిమా ఈ పాటికే విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోయి ఉండేది. పలు కారణాల...
ట్రినిడాడ్: కరోనా కలకలం భారత్ యువ జట్టును కుదిపేసింది. ట్రినిడాడ్ లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఆ జట్టు కెప్టెన్...
పనాజి: 2024 సంవత్సరంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావించే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో పట్టు సాధించడం...