అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం ఉపయోగించే ఆర్టీపీసీఆర్ పరీక్షకు అయ్యే ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన...
న్యూఢిల్లీ: టెలికాం రిలయన్స్ జియో మార్చి 2021 వేలానికి ముందు కంపెనీ కొనుగోలు చేసిన మొత్తం స్పెక్ట్రమ్ చెల్లింపుల బాధ్యతలను క్లియర్ చేయడానికి టెలికాం డిపార్ట్మెంట్కు ఆర్జిత వడ్డీతో సహా రూ. 30,791...
హైదరాబాద్: తెలంగాణ లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పాస్పోర్టు ఆఫీసు లో దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్లను ఒకే సారి 50 శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు...
దుబాయ్: 2021 ఐసీసీ టీ20ఐ జట్టులో భారతీయులెవరూ చోటు దక్కించుకోలేదు మరియు పాకిస్థాన్కు చెందిన బాబర్ అజామ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. పాకిస్తాన్ కెప్టెన్ 2021లో అతి తక్కువ ఫార్మాట్లో అత్యుత్తమంగా ఉన్నాడు. టీ20...
మూవీడెస్క్: టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ స్థాపించిన తెలుగులోని ఏకైక ఓటీటీ యాప్ ఆహా అని అందరికీ తెలిసిందే. లేటెస్ట్ సినిమాలు మరియు వెబ్ సిరీస్లతో పాటు సరికొత్త...
హైదరాబాద్: ప్రపంచ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ కంపెనీ, భారత్ లో భారీ ఎత్తున పెట్టుబడులు హైదరాబాద్లో పెడుతోంది. తాజాగా అమేజాన్ అమెరికా వెలుపల తన సొంత తొలి క్యాంపస్ని...
ముంబయి: ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ భారతదేశ మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయి, ఉల్లాసమైన వినియోగదారుల విశ్వాసం మరియు బ్యాంకు క్రెడిట్లో పెరుగుదల అంచనాలతో, అవకాశాలను మరింత ప్రకాశవంతం...
చండీగఢ్: పంజాబ్లో ఫిబ్రవరి 14వ తేదీకి బదులుగా ఫిబ్రవరీ 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ఈ రోజు తెలిపింది. రాష్ట్రంలో గురు రవిదాస్ జయంతి వేడుకలను నిర్వహించాలని రాష్ట్రంలోని...
న్యూఢిల్లీ: భారత టెస్ట్ క్రికెట్ సారధిగా ఉన్న విరాట్ కోహ్లి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాకు టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తాను వైదొలుగుతున్నట్లు తన ట్విటర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు....
హైదరాబాద్: దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని స్పష్టంగా తెలుస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డికి కరోనా వైరస్ సోకింది.
ఆయనకు...