fbpx
Sunday, March 2, 2025

Yearly Archives: 2024

రైలులో అగ్నిప్రమాదం పుకార్లు – భయాందోళనతో ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు

ఉత్తరప్రదేశ్‌: రైలులో అగ్నిప్రమాదం పుకార్లు ఉత్తరప్రదేశ్‌లోని బిల్‌పూర్ సమీపంలో, హౌరా-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్నిప్రమాదం జరిగిందన్న పుకార్లతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో అనేక మంది ప్రయాణికులు కదులుతున్న రైల్లోంచి కిందికి దూకి...

బంగ్లాదేశ్‌లో సంక్షోభం – సరిహద్దులో భద్రత కట్టుదిట్టం

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ, ఆ దేశ పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో, ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. భయభ్రాంతులకు గురైన అనేక మంది పౌరులు, తమ ప్రాణాలను కాపాడుకునేందుకు భారత...

భోగాపురం విమానాశ్రయ పనులకు వేగం – ఉత్తరాంధ్ర రూపురేఖలు మారే అవకాశాలు

అమరావతి: భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి కీలకమైన ప్రాజెక్టుగా మారింది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులను పరిశీలించిన అనంతరం, విమానాశ్రయం ఉత్తరాంధ్ర రూపురేఖలను పూర్తిగా మార్చే...

దువ్వాడ ఫ్యామిలీలో మరో మలుపు

అమరావతి: గత కొద్దిరోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కుటుంబంలో నెలకొన్న వివాదాలు, గోళాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా, ఆదివారం ఈ...

పరగడుపున అల్లం నీటితో ప్రయోజనాలు

ఆరోగ్యం: ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి పరగడుపున అల్లం నీటిని తాగడం ఒక చక్కని మార్గం. అల్లం, సహజసిద్ధమైన ఔషధ గుణాలతో, శరీరంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో...

మంచి నిర్ణయం: ప్రధాని మోదీకి ‘థ్యాంక్స్’ చెప్పిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిన ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. వయనాడ్ పరిస్థితేని సమీక్షించేందుకు ప్రధాని మోదీ చేసిన పర్యటనను రాహుల్...

వినేశ్ ఫొగాట్‌కు రజతం వరిస్తుందా?

ప్యారిస్: వినేశ్ ఫొగాట్‌కు రజతం వరిస్తుందా? భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత విషయంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో విచారణ పూర్తయింది. ఈ విచారణలో భారత ఒలింపిక్...

తెలంగాణలోని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద దారుణం

తెలంగాణ: తెలంగాణలోని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి ప్రాంగణంలో నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువును కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ దారుణ దృశ్యాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డులు...

జయా బచ్చన్ పై రాజ్యసభ చైర్మన్ ఫైర్

న్యూఢిల్లీ: రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్ మరియు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య మళ్ళీ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సభా ప్రవర్తనలో తలెత్తిన ఈ ఘర్షణ సామాజిక మాధ్యమాల్లో...

ఈవీఎంల ఓట్లను రీకౌంటింగ్ చేయాలంటూ ఎన్నికల సంఘానికి అధికారిక ఫిర్యాదు చేసిన వైసీపీ అభ్యర్థి

అమరావతి: ఈవీఎంల ఓట్లను రీకౌంటింగ్ చేయాలంటూ ఎన్నికల సంఘానికి అధికారిక ఫిర్యాదు చేసిన వైసీపీ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, పలువురు అభ్యర్థులు ఈవీఎం (ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్) ల...
- Advertisment -

Most Read