fbpx
Saturday, March 15, 2025

Monthly Archives: February, 2025

ఛాంపియన్స్ ట్రోపి: గిల్ సెంచరీతో భారత్ బోణీ

దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయంతో బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. శుభ్‌మన్ గిల్ (101 నాటౌట్) సెంచరీతో...

హరీష్ శంకర్ నెక్స్ట్.. రామ్‌తో సెట్స్‌పైకి ఎప్పుడు?

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ కోసం సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఆయన దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, హరీష్ తన...

RC 16 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 16 మూవీపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా సినిమాటోగ్రాఫర్...

ఉండవల్లి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా?

ఏపీ: తెలుగుదేశం, వైసీపీ వర్గాల్లో ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజకీయాల్లోకి తిరిగి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, ఇటీవల ఆయన ఏ పార్టీకి కూడా చేరే ఉద్దేశం లేదని స్పష్టంగా తెలిపారు. 2014లో...

డిజిటల్ కంటెంట్‌పై కేంద్రం కఠిన నిర్ణయం!

ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మరియు సోషల్ మీడియా వేదికలపై అనుచిత కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కఠినంగా స్పందించింది. ఐటీ చట్టం-2021 ప్రకారం కచ్చితమైన మార్గదర్శకాలను పాటించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ...

వైసీపీ నేత కృష్ణుడు.. జగన్‌తో ప్రత్యేక భేటీ!

ఏపీ: సినీ నటుడు, వైసీపీ నేత అల్లూరి కృష్ణం రాజు (కృష్ణుడు) బుధవారం రాత్రి వైఎస్ జగన్ ను తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను కృష్ణుడు స్వయంగా...

భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీపై ట్రంప్ అసహనం!

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత మార్కెట్లో పెరుగుతున్న ఈవీ డిమాండ్ దృష్ట్యా, స్థానిక ఉత్పత్తి ద్వారా కార్ల ధరలను...

షమీ న్యూ రికార్డ్.. వేగంగా 200 వికెట్లు

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో సౌమ్య సర్కార్, మెహిదీ హసన్, జాకీర్ అలీ వికెట్లు...

భారత ఏవియేషన్ రంగంలో వేగవంతమైన వృద్ధి!

ఏపీ: భారత పౌర విమానయాన రంగం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గడచిన దశాబ్దంలో ఈ రంగం అనూహ్యమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం దేశంలో 157 విమానాశ్రయాలు ఉండగా, రానున్న ఐదేళ్లలో వీటి...

ఏపీ ఫైబర్ నెట్ లో సంచలనం: ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు!

అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ లో సంచలనం: ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు! చైర్మన్ జీవీ రెడ్డి కీలక ప్రకటన ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో భారీ మార్పులకు తెరతీస్తూ చైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం...
- Advertisment -

Most Read