fbpx
Friday, March 14, 2025

Monthly Archives: February, 2025

నీతా అంబానీ మాటల్లో పాండ్యా బ్రదర్స్ సక్సెస్ స్టోరీ..

ముంబై: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి, ప్రోత్సహించే తీరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బుమ్రా, హార్దిక్, కృనాల్ పాండ్యా, తిలక్ వర్మ లాంటి స్టార్లు ముంబై ద్వారా వెలుగులోకి...

శోభిత కొత్త నిర్ణయం.. ఊహించని మార్పు!

టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ, నాగ చైతన్య పెళ్లి వార్త ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 4న వీరిద్దరూ సింపుల్ మ్యారేజ్ చేసుకుని ఒక్కటయ్యారు. కానీ ఇప్పుడు పెళ్లైన రెండు...

చావా విజయం.. బాలీవుడ్‌లో కొత్త జోష్!

ఇటీవల బాలీవుడ్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. అయితే విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చావా ఈ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది. మహారాష్ట్రలో ఈ సినిమా విడుదలకు ముందు...

రాజా సాబ్ రిలీజ్ లేటేనా? మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ ది రాజా సాబ్ మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదట ఏప్రిల్ 10న విడుదల కావాల్సి...

లైలా బాక్సాఫీస్.. నిర్మాతకు వచ్చిన నష్టం ఎంత?

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన లైలా సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, టీజర్ ఆసక్తిని రేకెత్తించగా, విశ్వక్ లేడీ గెటప్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే సినిమా విడుదల...

భారత జెర్సీపై పాక్ పేరు.. బీసీసీఐ క్లారిటీ!

దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాల్గొనాలని నిర్ణయించినప్పటి నుంచి, పాక్ వేదికగా మ్యాచ్‌లు ఆడటం పై వివాదాలు కొనసాగుతున్నాయి. భద్రతా కారణాలతో పాకిస్తాన్‌లో ఆడేందుకు బీసీసీఐ అభ్యంతరం తెలిపిన...

సీఈసీ ఎంపికలో విభేదాలు.. రాహుల్ అభ్యంతరం

కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) కొత్త ప్రధాన కమిషనర్ నియామకంలో హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...

జగన్ హెచ్చరికలు.. అధికారులకు కఠిన సందేశం!

ఏపీ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ జైలుకు వెళ్లి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, అధికార యంత్రాంగం,...

బంగ్లాదేశ్‌లో ప్రతీకారం తీర్చుకుంటా: హసీనా

బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన మాతృభూమికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రస్తుత ప్రభుత్వం అమాయకుల ప్రాణాలను కాపాడడంలో విఫలమైందని...

కేటీఆర్ ఘాటు విమర్శలు.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం

తెలంగాణ: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్‌గల్‌లో జరిగిన రైతు మహాధర్నాలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతృప్తిగా...
- Advertisment -

Most Read