ఏపీ: గత ఎన్నికల్లో ఓటమిపాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు దూరంగా ఉన్నా, తాజాగా మళ్లీ ప్రజల్లో ప్రత్యక్షమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయిన తర్వాత,...
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వం ఉచిత పథకాలపై సమతుల్యతను కాపాడేందుకు కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఉచిత పథకాలతోనే 4 లక్షల కోట్ల అప్పు పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ప్రజలు...
ఆంధ్రప్రదేశ్: గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనే వ్యాధి క్రమంగా ప్రబలుతోంది. ముఖ్యంగా గుంటూరు జీజీహెచ్లో ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స అందించే...
తెలంగాణ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ మిగులు బడ్జెట్తో ముందుకెళ్తుందనే విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన...
స్పోర్ట్స్ డెస్క్: ఈ వేసవిలో క్రికెట్ అభిమానులకు మళ్లీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఐపీఎల్ 2025 సీజన్ రాబోతోంది. బీసీసీఐ తాజాగా షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 22 నుంచి మే 25...
టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, మెటా ఎల్ఎల్ఏఎంఏ లాంటి ఏఐ మోడళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రేసులో...
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఈ టోర్నీలో టీమిండియా పోటీ పటిష్టంగా ఉంది. అభిమానుల భారీ డిమాండ్...
ఏపీ: మూడు శాసన మండలి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ప్రధానంగా పట్టభద్ర నియోజకవర్గాల నుంచి పోటీ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని మినహాయిస్తే, మిగిలిన రెండు పట్టభద్ర స్థానాలకే ఎన్నికలు...
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు అనేక గొప్ప చిత్రాలను అందించిన ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి మృతి చెందారు. 102 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. చిన్నతనం నుంచే నాటక...
ఇన్ఫోసిస్ 400 మందికిపైగా ట్రైనీ ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించడంపై కేంద్ర కార్మికశాఖ తీవ్రంగా స్పందించింది. ఉద్యోగుల సంక్షేమ సంఘం (NITES) చేసిన ఫిర్యాదు నేపథ్యంలో, ఈ సంఘటనపై కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది....