మూవీడెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ కి ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా నాగార్జున తన కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు.
ఈ భేటీలో నాగార్జునతో పాటు,...
తెలంగాణ: రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా ప్రతిపక్ష నేతల...
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారం మంచి ఫలితాలు ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని గంటల పాటు మాత్రమే ప్రచారం చేసినా,...
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు కీలక నేతలు ఓటమిని...
మూవీడెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ విజయంతో ఏకంగా 1800 కోట్ల హీరోగా మారాడు.
సినిమా సౌత్ కన్నా నార్త్ ఇండియాలో ఎక్కువ వసూళ్లు సాధించి,...
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో సెటైర్...
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ...
అమరావతి: స్వర్ణాంధ్ర నిర్మాణానికి మద్దతు ఇవ్వండి - చంద్రబాబు నాయుడు
దేశంలో ప్రధాన గ్రోత్హబ్లలో ఒకటిగా నిలుస్తున్న విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్), తిరుపతి, అమరావతిని ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...