fbpx
Sunday, March 16, 2025

Monthly Archives: February, 2025

మరికొన్ని గంటల్లో తేలనున్న ఢిల్లీ రాజకీయ భవితవ్యం

జాతీయం: మరికొన్ని గంటల్లో తేలనున్న ఢిల్లీ రాజకీయ భవితవ్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠ – ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ప్రారంభమైంది. మరికొన్ని...

జీత్, దివా షా వివాహం చిత్రాలను పంచుకున్న గౌతమ్ అదానీ!

న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ, డైమండ్ వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి అహ్మదాబాద్‌లోని అదానీ టౌన్‌షిప్,...

కేటీఆర్: అమెరికా యూనివర్సిటీ నుండి అరుదైన గౌరవం

తెలంగాణ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుండి అరుదైన గౌరవం దక్కింది. 2025 ఏప్రిల్ 19న జరిగే ఐబీసీ సదస్సులో ముఖ్య అతిథిగా...

లావణ్య త్రిపాఠి.. కొత్త కథతో రీ ఎంట్రీ!

మూవీడెస్క్: మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండగా, ఇప్పుడు మళ్లీ సెట్స్‌పైకి వచ్చేశారు. 2023లో వరుణ్ తేజ్‌తో వివాహం జరిగిన తర్వాత కొంత విరామం తీసుకున్న లావణ్య,...

మోదీ విదేశీ పర్యటన: ఫ్రాన్స్, అమెరికా సందర్శన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఫ్రాన్స్, అమెరికా దేశాలను సందర్శించనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను కేంద్ర విదేశాంగ శాఖ...

విశ్వంభర విడుదలపై దర్శకుడి క్లారిటీ!

మూవీడెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బింబిసారతో హిట్ అందుకున్న వశిష్ట ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న...

చంద్రబాబు.. ఆ పదవి ఆశించలేదన్న బీజేపీ

ఢిల్లీ: పార్లమెంటులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావన రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని, జేడీయూ నేత దేవెగౌడ, చంద్రబాబు ఎన్డీయే చైర్మన్ పదవి...

వైసీపీ సామాన్యుడి సీటు.. బడా నేతకు దక్కనుందా?

ఏపీ: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సామాన్యులకు సీట్లు ఇస్తున్నానని గర్వంగా చెప్పుకున్నారు. ముఖ్యంగా, గత ఎన్నికల్లో శింగనమల అసెంబ్లీ స్థానం లారీ డ్రైవర్‌కు కేటాయించి ప్రజల్లో పాజిటివ్ మెసేజ్ ఇచ్చారు.  అయితే,...

పోలీసుల విచారణకు హాజరు వర్మ.. వైసీపీ నేతతో మీటింగ్!

ఏపీ: సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రస్తుతం...

ఢిల్లీ టూర్‌లో టీడీపీ కార్యాలయానికి నాగార్జున

ఢిల్లీ: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ పర్యటనలో భాగంగా టీడీపీ కార్యాలయాన్ని సందర్శించడం ఆసక్తికరంగా మారింది.  గతంలో వైసీపీ అధినేత జగన్‌తో స్నేహబంధం ఉందని చెప్పుకున్న నాగ్,...
- Advertisment -

Most Read