ఆంధ్రప్రదేశ్: కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ కేటాయింపులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యతనిస్తూ భారీ నిధులు కేటాయించారు....
ఢిల్లీ: భారతదేశపు అత్యున్నత అధికారిక భవనమైన రాష్ట్రపతి భవన్లో ఒక ప్రైవేట్ వేడుక జరగనుంది. సాధారణంగా ఇది అధికారిక కార్యక్రమాలకు మాత్రమే వేదికగా ఉంటుంది. కానీ, ఈ నెల 12న సీఆర్ పీఎఫ్...
పుణే: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్లో గాయపడిన...
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట కల్పించింది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్ ప్రకారం, రూ. 12 లక్షల...