జాతీయం: కేరళలో వివాదాస్పద జీవ సమాధి: గోపన్ స్వామి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో గోపన్ స్వామి జీవ సమాధి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు, పోలీసులు...
అంతర్జాతీయం: లాస్ ఏంజెలెస్లో ఆరని కార్చిచ్చు: ఆస్కార్ నామినేషన్లపై ప్రభావం
అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో కార్చిచ్చు మరింత విస్తరించింది. గాలుల తీవ్రత కొంత తగ్గినప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ విపత్తు కారణంగా...
అమరావతి: 2047 కల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏపీ: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం...
తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేసు: ముగిసిన కేటీఆర్పై ఈడీ విచారణ
ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహణ విషయంలో తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఈడీ విచారణ ముగిసింది....
అంతర్జాతీయం: గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం వేళ దాడులు: ఇజ్రాయెల్ చర్యలు కలకలం
గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రావడానికి ముందు ఇజ్రాయెల్ ఆకస్మిక దాడులతో గాజా భయాందోళనకు గురవుతోంది.
తీవ్రస్థాయిలో దాడులుబుధవారం ఇజ్రాయెల్-హమాస్లు...
అంతర్జాతీయం: గాజా శాంతి ఒప్పందంపై ట్రంప్, బైడెన్ మాటల తూటాలు
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచానికి శాంతి సంకేతాన్ని ఇచ్చినా, అమెరికాలో మాత్రం దీనిపై కొత్త వివాదం చెలరేగింది. ఈ...
ఆంధ్రప్రదేశ్: ఏపీలో ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు: రూ.10 వేల కోట్ల పెట్టుబడితో మహా ప్రాజెక్ట్
ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో అమలు కానుంది. రిలయన్స్ ఎన్యూ సన్టెక్ సంస్థ రూ.10 వేల...
తెలంగాణ: ఫార్ములా-ఈ రేస్ కేసు - ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్, కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఫార్ములా-ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కే. తారకరామారావు (కేటీఆర్) గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట...
తిరుపతి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంచు మనోజ్ దంపతులు తిరుపతిలో జరిగిన జల్లికట్టు ఉత్సవాలకు హాజరయ్యారు.
అయితే, యూనివర్సిటీ వద్ద మనోజ్ ఫ్లెక్సీలు తొలగించిన అంశం చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత మనోజ్ దంపతులు...
ఢిల్లీ: జాతీయ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీలో అత్యాధునిక కొత్త కార్యాలయాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. ఇందిరాగాంధీ భవన్ పేరుతో నిర్మించిన ఈ కార్యాలయాన్ని బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు.
ప్రస్తుత...