fbpx
Monday, March 17, 2025

Yearly Archives: 2025

దేవర 2 పై అనుమానాలు.. కొరటాల కాన్ఫిడెన్స్!

మూవీడెస్క్: దేవర 2 పై అనుమానాలు! జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవర బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్ల వసూళ్లు సాధించి హిట్‌గా నిలిచింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్...

గేమ్ చేంజర్ పాన్ ఇండియా సక్సెస్ సాధ్యమా?

మూవీడెస్క్: ఆర్ఆర్ఆర్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ పెంచుకున్న రామ్ చరణ్ నుంచి రాబోతున్న గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో హవా...

డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు, ఎందుకంటే?

మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రమోషన్లలో జోరు...

భవిష్యత్తు యుద్ధంతో కాదు, బుద్ధుడితోనే సాధ్యం: ప్రధాని మోదీ

జాతీయం: భవిష్యత్తు యుద్ధంతో కాదు, బుద్ధుడితోనే సాధ్యం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు భారత వారసత్వంపై ప్రధానిప్రధాని నరేంద్ర మోదీ 18వ ప్రవాస భారతీయ దినోత్సవంలో మాట్లాడారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఈ...

ముద్రగడ లేఖ: చంద్రబాబుకు సలహాలు, ప్రశ్నలు

వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి సీఎం చంద్రబాబుకు గురువారం లేఖ రాశారు. ఇందులో చంద్రబాబుతో తన స్నేహాన్ని, టీడీపీతో తాను కొనసాగిన అనుబంధాన్ని ప్రస్తావించారు. కూటమి సర్కారు వైసీపీ...

బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళన: ఛాంపియన్స్ ట్రోఫీ సందిగ్ధంలో

ముంబై: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు అందుబాటులో ఉండడంపై ప్రశ్నార్థక పరిస్థితి కొనసాగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో వెన్నునొప్పి సమస్య తలెత్తిన నేపథ్యంలో, బుమ్రా న్యూజిలాండ్ ఆర్థోపెడిక్...

తిరుపతి ఘటనపై రోజా షాకింగ్ కామెంట్స్

తిరుపతి: తొక్కిసలాట ఘటనలో టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని వైసీపీ నేత రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆమె ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో...

టిక్కెట్ల హైక్: గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌కి లాభమా?

మూవీడెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం టిక్కెట్ ధరల పెంపుపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ షోలు సహా 14...

వైకుంఠ ద్వార తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ఆగ్రహం

తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఉదయం నిర్వహించిన సమీక్షలో అధికారుల వైఫల్యాలపై ఆగ్రహం...

ఇజ్రాయెల్‌ లో మీడియాపై ఆంక్షలు

అంతర్జాతీయం: యుద్ధ నేరాల విచారణ భయంతో ఇజ్రాయెల్‌ మీడియాపై ఆంక్షలు మోపింది. సైనికుల రక్షణ కోసం కీలక నిర్ణయంఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో, ఇజ్రాయెల్‌ సైనికుల రక్షణకు మీడియాపై ఆంక్షలు విధించింది. తమ సైనికులు అంతర్జాతీయ...
- Advertisment -

Most Read