మూవీడెస్క్: రాజమహేంద్రవరం గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఈ ఈవెంట్కు హాజరైన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ అనే యువకులు రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణంలో...
మూవీడెస్క్: గేమ్ ఛేంజర్ ట్రైలర్తో ప్రేక్షకులలో ఉత్సాహం నింపిన డైరెక్టర్ శంకర్, తన వింటేజ్ టచ్కి తిరిగి వచ్చారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ 2లో ఎదురైన ఫ్లాప్ తర్వాత శంకర్కు...
బెంగళూరు: చైనాలో వెలుగుచూసిన HMPV Virus తొలి కేసు ఇవాళ భారత్లోని బెంగళూరులో కూడా నమోదైంది.
నగరానికి చెందిన ఎనిమిది నెలల చిన్నారికి ఈ వైరస్ (Human Metapneumovirus) సోకినట్లు నిర్ధారణైంది.
కర్ణాటక ప్రభుత్వం...
తెలంగాణ: ఉద్యోగ భర్తీ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. తమ ప్రభుత్వం ఒక్క ఏడాది కాలంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని ఆయన తెలిపారు.
ఇది దేశంలోనే రికార్డు అని...
హైద్రాబాద్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. శనివారం సైట్ను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదివారం ఉదయం బుల్డోజర్లు ఉపయోగించి ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చివేయాలని...
ఇస్రో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా వినూత్న ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్షంలో మొలకెత్తే విత్తనాలపై పరిశోధనల కోసం పంపిన అలసంద విత్తనాలు నాలుగు రోజుల్లో మొలకెత్తాయని ఇస్రో ప్రకటించింది....
హైదరాబాద్: రైతు భరోసా పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నగదు పంపిణీ...
విశాఖలో ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు విశాఖలో సమీక్ష నిర్వహించి, ప్రధానికి ఘనస్వాగతం పలుకుతామని తెలిపారు....
ప్రముఖ హోటల్ బుకింగ్ సంస్థ ఓయో నూతన సంవత్సరంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు మేజర్ వయసు ఉన్నవారు ఐడీ ప్రూఫ్ చూపిస్తే సరిపోతుండగా, ఇకపై జంటలు తమ వివాహానికి సంబంధించిన...
తాడిపత్రి: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత, సినీ నటి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు...