fbpx
Saturday, March 15, 2025

Yearly Archives: 2025

అనంతపురంలో జేసీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం

అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తాడిపత్రిలో జేసీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో మహిళలతో నృత్యాలు...

టీడీపీ కార్యకర్తల కోసం బీమా రక్షణ

ఏపీ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తన కార్యకర్తల కోసం మరోమారు వినూత్న కార్యక్రమం చేపట్టింది. పార్టీకి ప్రాణంగా ఉన్న కార్యకర్తల భద్రత కోసం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో...

పుస్తకాలు నా ప్రాణం: ప‌వ‌న్ కల్యాణ్‌

విజయవాడ: పుస్తక మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల‌ను ఉద్దేశించి ఆయన కీలక సందేశం ఇచ్చారు. ‘‘నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా...

2030కి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం: భట్టి విక్రమార్క

హైదరాబాద్: 2030కి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం: భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా...

బుమ్రా మ్యాజిక్: తొలి రోజే ఆసీస్‌పై చెక్

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు తొలి రోజు ఉత్కంఠభరితంగా ముగిసింది. ఆసీస్‌ జట్టు వికెట్ నష్టానికి 9 పరుగులే చేసినా, ఆఖరి బంతికి బుమ్రా ఖవాజాను పెవిలియన్ పంపించి సంబరాలు మొదలుపెట్టాడు....

అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్: నాంపల్లి కోర్టు కీలక తీర్పు

నాంపల్లి: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతోపాటు రెండు సాక్షుల సంతకాలతో కోర్టు ఈ కీలక తీర్పును ఇచ్చింది....

పాక్ ప్రేమకోసం బాదల్ బాబు సంచలన తిప్పలు

ఉత్తరప్రదేశ్‌: అలీగఢ్‌కు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు ఫేస్‌బుక్ పరిచయం ద్వారా పాకిస్థాన్ అమ్మాయి సారా రాణిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనే తాపత్రయంతో బాదల్ అక్రమంగా సరిహద్దులు దాటి పాకిస్థాన్ చేరుకున్నాడు....

పొలిటికల్ గా బలాన్ని పెంచుకుంటున్న ప్రశాంత్ కిషోర్

బీహార్: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలపై ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఆమరణ దీక్ష ప్రారంభించారు. పరీక్షల్లో అక్రమాలు...

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణ భవన్‌: మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా చూపేందుకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు....

కస్టోడియల్ టార్చర్ కేసు: తులసిబాబు విచారణకు డుమ్మా

ఏపీ: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు విచారణకు హాజరుకాలేదు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌కు లేఖ రాస్తూ, రాలేనని, కొంత సమయం కావాలని కోరాడు....
- Advertisment -

Most Read