అమరావతి: ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ఏపీలో సంక్షేమ పథకాల అమలులో కీలక నిర్ణయాలు: చంద్రబాబు దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక సంక్షేమ పథకాలపై నిర్ణయాలు తీసుకున్నారు....
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేకెత్తించింది. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా...
జాతీయం: ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష: బిహార్ సర్కార్ తీరుపై నిరసన
ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్...
ఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గౌరవిస్తూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ టెస్టుల్లో కొనసాగడం అనుమానంగా మారింది.
ఇటీవల టెస్టుల్లో అతని బ్యాటింగ్ ఫామ్ లేకపోవడం, వయస్సు కారణంగా అతని పై విమర్శలు పెరిగాయి.
ఇదే సమయంలో,...
ఢిల్లీ: ఎయిర్ ఇండియా ప్రయాణికుల కోసం నూతన వైఫై సేవలను ప్రారంభించబోతోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ప్రయాణికులు ఇకపై గగనతలంలోనే డిజిటల్ కనెక్టివిటీ పొందవచ్చు.
శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఈ సేవలు...
ఆంధ్రప్రదేశ్: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ పై మరోసారి న్యాయస్థానం కఠిన వైఖరి చూపించింది. ఇటీవల అనంతపురం పోలీసులు అతనిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసును నమోదు చేయగా, ముందస్తు...
మూవీడెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప-2: ది రూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది....
మూవీడెస్క్: హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్టయి మధ్యంతర బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు...