fbpx
Friday, March 14, 2025

Yearly Archives: 2025

ఉత్తర హైదరాబాద్‌కి మెట్రో విస్తరణ

హైదరాబాద్‌: ఉత్తర హైదరాబాద్‌కి మెట్రో విస్తరణ: కొత్త సంవత్సరానికి సీఎం రేవంత్ తీపికబురు ఉత్తర హైదరాబాద్ వాసుల తీరని కోరికను తీరుస్తూ ప్రభుత్వం మెట్రోరైలు రెండో దశలో భాగంగా మేడ్చల్, శామీర్‌పేట కారిడార్లను విస్తరించాలని...

మంటల్లో కాలిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు

ఆంధ్రప్రదేశ్: మంటల్లో కాలిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: షార్ట్ సర్క్యూట్ లేదా ఆకతాయిల పనేనా? మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు అనుకోని ప్రమాదానికి గురై మంటల్లో దగ్ధమైంది....

సంధ్య థియేటర్ ఘటనలో పుష్ప-2 నిర్మాతలకు హైకోర్టు ఊరట

తెలంగాణ: సంధ్య థియేటర్ ఘటనలో పుష్ప-2 నిర్మాతలకు హైకోర్టు ఊరట సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పుష్ప-2 నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌లకు హైకోర్టు ఊరట కల్పించింది. ఈ...

లాస్ వెగాస్‌లో మంటలబారిన Tesla Cyber Truck

లాస్ వెగాస్‌: లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ఎదుట బుధవారం ఉదయం Tesla Cyber Truck అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, వాటిలో...

జస్ప్రీత్ బుమ్రా: భారత క్రికెట్‌ కోహినూర్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ లో కోహినూర్ గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా, తన అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్ర సృష్టించారు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డును అధిగమించి, భారత క్రికెటర్లలో ఎవరూ...

విశాఖకు క్రూజ్ టెర్మినల్ రూపంలో కొత్త ఒరవడి

విశాఖ: విశాఖకు క్రూజ్ టెర్మినల్ రూపంలో కొత్త ఒరవడి విశాఖపట్నం నగరానికి అంతర్జాతీయ పర్యాటక హబ్‌ గౌరవాన్ని తీసుకురావడానికి వైజాగ్‌ ఇంటర్నేషనల్‌ క్రూజ్‌ టెర్మినల్‌ (ఐసీటీ) సిద్ధమైంది. నౌక ఆకారంలో రూపుదిద్దుకున్న ఈ టెర్మినల్‌...

డ్రగ్స్ కేసులో పాక్‌ జాతీయులకు 20ఏళ్ల జైలు శిక్ష

జాతీయం: పాక్‌ జాతీయులకు 20ఏళ్ల జైలు శిక్ష: డ్రగ్స్ కేసులో ముంబయి కోర్టు తీర్పు ముంబయి కోర్టు 2015 డ్రగ్స్ కేసులో ఎనిమిది మంది పాకిస్థాన్‌ పౌరులకు గరిష్ఠంగా 20ఏళ్ల జైలు శిక్షను విధించింది....

కొడాలి నాని అనుచరుడికి రిమాండ్

ఆంధ్రప్రదేశ్: కొడాలి నాని అనుచరుడికి రిమాండ్: గుడివాడలో చర్చనీయాంశం మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీకి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. ఆయనను...

పేర్ని నాని సతీమణి విచారణ ముగిసింది

ఆంధ్రప్రదేశ్: రేషన్ బియ్యం మాయం కేసు: పేర్ని నాని సతీమణి విచారణ ముగిసింది రేషన్‌ బియ్యం మాయంపై దర్యాప్తులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ కీలకంగా మారారు. బుధవారం...

భారత సముద్ర తీరం పొడవు 11వేల కి.మీ.కు చేరిక

జాతీయం: భారత సముద్ర తీరం పొడవు 11వేల కి.మీ.కు చేరిక భారత సముద్ర తీరం పొడవు పునఃగణనలో 48% పెరుగుదల నమోదైంది. 1970లో ఇండియన్‌ నావల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీస్ మరియు సర్వే ఆఫ్‌ ఇండియా...
- Advertisment -

Most Read