fbpx
Tuesday, March 18, 2025

Yearly Archives: 2025

ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష

జాతీయం: ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష: బిహార్ సర్కార్ తీరుపై నిరసన ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్...

2024 ఖేల్ రత్న, అర్జున అవార్డు విజేతల జాబితా

ఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గౌరవిస్తూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి...

రోహిత్ తప్పుకుంటే కెప్టెన్ అతడే?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ టెస్టుల్లో కొనసాగడం అనుమానంగా మారింది.  ఇటీవల టెస్టుల్లో అతని బ్యాటింగ్ ఫామ్ లేకపోవడం, వయస్సు కారణంగా అతని పై విమర్శలు పెరిగాయి.  ఇదే సమయంలో,...

ఎయిర్ ఇండియా వైఫై సేవలు.. న్యూ ట్రెండ్ షురూ

ఢిల్లీ: ఎయిర్ ఇండియా ప్రయాణికుల కోసం నూతన వైఫై సేవలను ప్రారంభించబోతోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ప్రయాణికులు ఇకపై గగనతలంలోనే డిజిటల్ కనెక్టివిటీ పొందవచ్చు. శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఈ సేవలు...

బోరుగడ్డ అనిల్‌కు మరో షాక్ ఇచ్చిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ పై మరోసారి న్యాయస్థానం కఠిన వైఖరి చూపించింది. ఇటీవల అనంతపురం పోలీసులు అతనిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసును నమోదు చేయగా, ముందస్తు...

అల్లు అర్జున్ – కొరటాల సినిమా వచ్చేదెప్పుడు?

మూవీడెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప-2: ది రూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది....

అల్లు అర్జున్ అరెస్ట్ పై జానీ మాస్టర్ భావోద్వేగం

మూవీడెస్క్: హైదరాబాద్‌ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్టయి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు...

క్రికెట్‌ ప్రపంచంలో స్కామ్‌ కలకలం.. కేసులో యువ ఆటగాళ్లు

గుజరాత్: టీమిండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో పాటు సాయి సుదర్శన్‌, రాహుల్‌ తెవాటియా, మోహిత్‌ శర్మలు భారీ కుంభకోణంలో ఇరుక్కున్నట్టు గుజరాత్‌ సీఐడీ నిర్ధారించింది. రూ. 450 కోట్ల పోంజీ స్కామ్‌లో వీరు...

2024: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం

తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం (తితిదే) 2024లో హుండీ ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం సాధించింది. భక్తుల అంకితభావం, విరాళాల పెరుగుదలతో 2024 ఏడాది హుండీ ఆదాయం రూ. 1,365 కోట్లకు...

SSMB29 ప్రాజెక్ట్ పూజా కార్య‌క్ర‌మం

హైద‌రాబాద్‌: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి దర్శకత్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా ఓ భారీ సినిమా తెర‌కెక్క‌నున్న విషయం తెలిసిందే. 'SSMB29' అనే టైటిల్‌తో ప్ర‌చారంలో ఉన్న ఈ ప్రాజెక్టు తాజాగా...
- Advertisment -

Most Read