ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ టెస్టుల్లో కొనసాగడం అనుమానంగా మారింది.
ఇటీవల టెస్టుల్లో అతని బ్యాటింగ్ ఫామ్ లేకపోవడం, వయస్సు కారణంగా అతని పై విమర్శలు పెరిగాయి.
ఇదే సమయంలో,...
ఢిల్లీ: ఎయిర్ ఇండియా ప్రయాణికుల కోసం నూతన వైఫై సేవలను ప్రారంభించబోతోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ప్రయాణికులు ఇకపై గగనతలంలోనే డిజిటల్ కనెక్టివిటీ పొందవచ్చు.
శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఈ సేవలు...
ఆంధ్రప్రదేశ్: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ పై మరోసారి న్యాయస్థానం కఠిన వైఖరి చూపించింది. ఇటీవల అనంతపురం పోలీసులు అతనిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసును నమోదు చేయగా, ముందస్తు...
మూవీడెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప-2: ది రూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది....
మూవీడెస్క్: హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్టయి మధ్యంతర బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు...
తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం (తితిదే) 2024లో హుండీ ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం సాధించింది.
భక్తుల అంకితభావం, విరాళాల పెరుగుదలతో 2024 ఏడాది హుండీ ఆదాయం రూ. 1,365 కోట్లకు...
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా ఓ భారీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'SSMB29' అనే టైటిల్తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు తాజాగా...
ఏపీ: ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టాపన కోసం 10 ఎకరాల భూమి కేటాయించాలని చంద్రబాబు కోరారు.
ఈ విగ్రహంతో పాటు...
తెలంగాణ: రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ ప్రస్తుతం రాజకీయంగా కొత్త మార్గాలను అన్వేషించే దశలో ఉన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చేసిన కృషి విఫలమవడం, గత...