తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం (తితిదే) 2024లో హుండీ ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం సాధించింది.
భక్తుల అంకితభావం, విరాళాల పెరుగుదలతో 2024 ఏడాది హుండీ ఆదాయం రూ. 1,365 కోట్లకు...
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా ఓ భారీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'SSMB29' అనే టైటిల్తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు తాజాగా...
ఏపీ: ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టాపన కోసం 10 ఎకరాల భూమి కేటాయించాలని చంద్రబాబు కోరారు.
ఈ విగ్రహంతో పాటు...
తెలంగాణ: రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ ప్రస్తుతం రాజకీయంగా కొత్త మార్గాలను అన్వేషించే దశలో ఉన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చేసిన కృషి విఫలమవడం, గత...
ఆంధ్రప్రదేశ్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య గతంలో ఏర్పడిన సాన్నిహిత్యం ఇటీవల ప్రశ్నార్థకంగా మారుతోంది.
కేంద్ర పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో జగన్ కీలక...
హైదరాబాద్: ఉత్తర హైదరాబాద్కి మెట్రో విస్తరణ: కొత్త సంవత్సరానికి సీఎం రేవంత్ తీపికబురు
ఉత్తర హైదరాబాద్ వాసుల తీరని కోరికను తీరుస్తూ ప్రభుత్వం మెట్రోరైలు రెండో దశలో భాగంగా మేడ్చల్, శామీర్పేట కారిడార్లను విస్తరించాలని...
ఆంధ్రప్రదేశ్: మంటల్లో కాలిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: షార్ట్ సర్క్యూట్ లేదా ఆకతాయిల పనేనా?
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు అనుకోని ప్రమాదానికి గురై మంటల్లో దగ్ధమైంది....
తెలంగాణ: సంధ్య థియేటర్ ఘటనలో పుష్ప-2 నిర్మాతలకు హైకోర్టు ఊరట
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పుష్ప-2 నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్లకు హైకోర్టు ఊరట కల్పించింది. ఈ...
లాస్ వెగాస్: లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ఎదుట బుధవారం ఉదయం Tesla Cyber Truck అగ్నికి ఆహుతైంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, వాటిలో...
న్యూఢిల్లీ: భారత క్రికెట్ లో కోహినూర్ గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా, తన అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్ర సృష్టించారు.
బౌలింగ్ ర్యాంకింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డును అధిగమించి, భారత క్రికెటర్లలో ఎవరూ...