fbpx
Wednesday, March 26, 2025

Yearly Archives: 2025

పొలిటికల్ గా బలాన్ని పెంచుకుంటున్న ప్రశాంత్ కిషోర్

బీహార్: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలపై ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఆమరణ దీక్ష ప్రారంభించారు. పరీక్షల్లో అక్రమాలు...

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణ భవన్‌: మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా చూపేందుకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు....

కస్టోడియల్ టార్చర్ కేసు: తులసిబాబు విచారణకు డుమ్మా

ఏపీ: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు విచారణకు హాజరుకాలేదు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌కు లేఖ రాస్తూ, రాలేనని, కొంత సమయం కావాలని కోరాడు....

సంక్రాంతి బరిలో భీమ్స్ vs తమన్.. గెలిచేదెవరు?

మూవీడెస్క్: సంక్రాంతి సినిమాల రేసులో ఈసారి మూడు పెద్ద చిత్రాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ...

డాకు మహారాజ్.. 2025 సంక్రాంతి సందడికి రెడీ!

మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు ప్రమోషన్స్ వేగంగా...

గేమ్ ఛేంజర్.. ఒక్కడు – పోకిరి తరహాలో..

మూవీడెస్క్: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై భారీ అంచనాలు...

SSMB29 కోసం బాలీవుడ్ టి-సిరీస్ భారీ పెట్టుబడులు?

మూవీడెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న SSMB29 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందబోయే ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ గురువారం పూజా...

తెలంగాణాలో ఇకపై రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ!

హైదరాబాద్: తెలంగాణాలో ఉగాది కానుకగా ఇకపై రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. రేషన్‌కార్డుదారులకు శుభ వార్తతెలంగాణ ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం అందజేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో,...

రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు: ఫిబ్రవరిలో విడుదల

జాతీయం: రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. పీఎం కిసాన్ పథకం - రైతులకు ఆర్థిక చేయూతకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఆర్థిక...

ఏపీ రోడ్లపై కొత్త విద్యుత్ బస్సుల శకం!

అమరావతి: ఏపీ రోడ్లపై కొత్త విద్యుత్ బస్సుల శకం మొదలుకానుంది. వెయ్యికి పైగా విద్యుత్ బస్సుల రాకఏపీఎస్‌ ఆర్టీసీ నూతన శకం మొదలుకానుంది. త్వరలోనే 1,050 విద్యుత్ బస్సులు రాష్ట్ర రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి....
- Advertisment -

Most Read